జాతీయం
ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం : కేసీఆర్
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. ఒప్పంద ఉద్యోగం పేరుతో వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
బంగ్లాదేశ్లో పటిష్టభద్రత
ఢాకా : రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ బంగ్లాదేశ్ పర్యటన నేపథ్యంలో ఆ దేశంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి 12.30 గంటలకు ఢాకాకు చేరుకోనున్నారు.
తాజావార్తలు
- ముగ్గురు ఆడపిల్లలు పెండ్లికున్నరు, నా ఇంటి మీదకు రాకండి సారూ
- సగం చేపపిల్లలకు సర్కారు కోత
- సర్వేకొస్తే కండ్లల్లో కారం కొడుతాం
- హైదరాబాద్లో డీజేలపై నిషేధం
- హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవు
- మంత్రి పొంగులేటి ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు
- ప్రజా పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ
- తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం
- భూపాలపల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ
- మూసీ పరివాహ ప్రాంతాల్లో అధికారుల సర్వే
- మరిన్ని వార్తలు