జాతీయం

13 నుంచి శ్రీకృష్ణుడి వూరేగింపు

న్యూఢిల్లీ : వార్షిక ఉత్సవాల్లో  భాగంగా ఈ నెల 13న శ్రీకృష్ణుడి బంగారు ప్రతిమను మధుర నుంచి కేరళలోని గురువాయూర్‌ ఆలయానికి వూరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన …

చిన్నారులను హత్యచేసిన నిందితుల అరెస్టు

న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో పాఠశాలకు  వెళ్లిన ఇద్దరు అన్నాచెల్లెళ్లను అపహరించి దారుణంగా హత్యచేసిన ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో చిన్నారుల బంధువు కూడా …

ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఒప్పంద ఉద్యోగం పేరుతో వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఆర్థిక వృద్ధికి పోత్సాహకంగా మరన్ని ప్రకటనలు : చిదంబరం

న్యూఢిల్లీ : ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా మరిన్న ప్రకటనలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. పన్ను ఎగవేతదారుల పట్ట కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ …

కాంగ్రెన్‌వి కుటుంబ రాజకీయాలు : మోడీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కుటుంబ  రాజకీయాలు నడుపుతోందని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కాంగ్రెస్‌కు …

నేడు భోజ్‌పురి జట్టుతో తలపడనున్న తెలుగు వారియర్స్‌

పుణె : సెలెబ్రిటీ క్రికెట్‌ లీగలో భాగంగా నేడు తెలుగువారియర్స్‌ జట్టు భోజ్‌పురి టీంతో తలపడనుంది. వరుస విజయాలతో ఫవరేట్‌గా కనిపించిన తెలుగు వారియర్స్‌ జట్టుకు గత …

బంగ్లాదేశ్‌లో పటిష్టభద్రత

ఢాకా : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బంగ్లాదేశ్‌ పర్యటన నేపథ్యంలో ఆ దేశంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి 12.30 గంటలకు ఢాకాకు చేరుకోనున్నారు.

బాలికపై అత్యాచారం ఘటనలో ఐదుగురి పాఠశాల సిబ్బంది సస్పెండ్‌

న్యూఢిల్లీ: పాఠశాల ప్రాంగణంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన పాఠశాలలో  ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐదుగురు …

నేటి నుంచి రాష్ట్రపతి తొలి విదేశీ పర్యలన

న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రణబ్‌ముఖర్జీ విదేశీ పర్యటన చేపడుతున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రపతి బంగ్లాదేశ్‌లో  పర్యటించనున్నారు. ఈ పర్యటనలో …

దూరదర్శన్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ : సెంట్రల్‌ ఢిల్లీలోని మండిహౌస్‌ ప్రాంతంలోని దూరదర్శన్‌ కార్యాలయంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలోని ఐదో  అంతస్తులో మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. …