జాతీయం

పంట రుణాల మాఫీపై పార్లమెంట్‌కు కాగ్‌ నివేదిక

న్యూఢిల్లీ : పంట రుణాలపై పార్లమెంట్‌కు కాగ్‌ నివేదికను సమర్పించింది. పంట రుణాల మాఫీ విషయంలో అధికారులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో కాగ్‌ పేర్కొంది. అర్హులైన …

పెట్రోల్‌ ధరల పెంపుపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ : పెట్రోలు ధరల పెంపుపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ధరల పెంపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో …

ఐఎన్‌ఐ ఏజెంట్‌తో సంభాషణ వ్యవహారంపై విచారణ

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎప్‌ఐ ఏజెంట్‌తో ఎన్‌ఎన్‌జీ మేజర్‌ సంభాషించారన్న వార్తలపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఎన్‌ఎన్‌జీ ఉన్నతాధికారులు తెలిపారు. ఐఎన్‌ఐ ఏజెంట్‌కు హైదరాబాద్‌ …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 130 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

23 నుంచి కేజ్రీవాల్‌ విద్యుత్‌ ఉద్యమం

న్యూఢిల్లీ : దేశరాజధానిలో విద్యుత్‌, నీటి ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చిచ 23 నుంచి నిరవధిక నిరాహారదీక్షలో కూర్చోనున్నారు. పౌన …

పార్లమెంట్‌లో పెట్రోమంటలు

పెంచిన ధరల ఉపసంహరణకు విపక్షాల డిమాండ్‌ పలుమార్లు ఉభయ సభలు వాయిదా న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి): పెట్రో ధరల పెంపుపై సోమవారం పార్లమెంట్‌ అట్టుడికింది. విపక్షాలు …

పాక్‌ దుశ్చర్యపై సుప్రీంలో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం

న్యూఢిల్లీ : భారత్‌ -పాక్‌ నియంత్రణ రేఖ వద్ద పాక్‌ జవాన్లు ఇద్దరు భారత జవాన్ల తల నరికిన ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. పాక్‌ …

పెట్రోల్‌ ధరల పెంపుపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: పెట్రోలు ధరల పెంపుపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ధరల పెంపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ …

పెట్రోల్‌ ధరల పెంపుపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: పెట్రోలు ధరల పెంపుపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ధరల పెంపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ …

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 35 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 18 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.