మహబూబ్ నగర్

విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యంతో విద్యను అభ్యాసించాలి

జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ సత్కారాలు జై నడిగడ్డ యువత చీప్ కోఆర్డినేటర్ రామకృష్ణ ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 25 : విద్యార్థులు పాఠశాల …

విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యంతో విద్యను అభ్యాసించాలి

  జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ సత్కారాలు జై నడిగడ్డ యువత చీప్ కోఆర్డినేటర్ రామకృష్ణ ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 25 : విద్యార్థులు …

మెడికల్ కళాశాలకు భూములు అందించిన రైతులు చర్చలకు హాజరు కావాలి.

నాగర్ కర్నూల్ అభివృద్ధికి రైతులు దోహదపడుతూ ముందుకు రావాలి. అదనపు కలెక్టర్ మోతిలాల్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు25(జనంసాక్షి): నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తమ …

బూర్గంపహాడ్ ఆగష్ఠ్25 (జనంసాక్షిి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజరు గ్రామం నిరుపేద శశికళ కుటుంబానికి జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ ఆధ్వర్యంలో క్వింటా బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ మాట్లాడుతూ స్వచ్ఛంద దాతల సహకారంతో ఈ బియ్యాన్ని అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలు గోవింద్, నవీన్, బాలకృష్ణ, అశోక్, రవీందర్, రామిరెడ్డి, లక్ష్మణరావు కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో తము స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, పుట్టి నరసింహారావు, జాతీయ మాల మహానాడు జిల్లా మహిళా నాయకురాలు బోడ దివ్య , జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

మల్దకల్ ఆగస్టు 25 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో స్నేహ మొబైల్ షాప్ నుగురువారం గద్వాల వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న …

అత్యవసర సమయాల్లో రక్త దానాన్ని చేస్తున్న యువ నాయకుడు బొల్లం రఘు

మల్లాపూర్ (జనంసా క్షి) ఆగస్టు 25 మల్లాపూర్: మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువ నాయకుడు సుమన్ యూత్ సభ్యుడు బొల్లం రఘువర్ధన్ అనారోగ్యంతో ఆస్పత్రులలో …

*తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పధకాలు దేశానికి ఆదర్శం*

*57 ఏళ్ళు నిండిన వృద్దులకు ఆసరా పింఛన్ పధకం* మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)                                             ప్రజా సంక్షేమమే తెరాస ప్రభుత్వ ధ్యేయమని *హుజూర్నగర్  స్థానిక …

తాగునీటి సరఫరా , లో ప్రెషర్ సమస్య పరిష్కరించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.*

నాచారం(జనంసాక్షి):  మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలో రజక బస్తీ కాలనీలో గత సంవత్సర కాలంగా తాగునీటి సరఫరా సమస్య, లో ప్రెషర్ సమస్య విషయంపై …

వీఆర్ఏల పే స్కేల్ జీవోను అమలు చేయాలి

ఆత్మకూరు(ఎం) ఆగస్టు 25 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద 32వ రోజుకు చేరుకున్న దీక్ష వీఆర్ఏల పే- స్కేల్ జీవోను అమలు చేయాలని …

జర్నలిస్టుల ఇళ్ళు, ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం.

ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కు అభినందనలు. నాగర్ కర్నూల్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు …

ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షుడిగా ఎండి మహబూబ్అలీ నియామకం.

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 25( జనం సాక్షి న్యూస్) : ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత మైనార్టీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ …