మహబూబ్ నగర్

విద్యార్థులకు అవగాహన

బిజినేపల్లి. జనం సాక్షి. ఆగస్టు.23. బాల్య వివాహాలు గృహహింస వరకట్నపు వేధింపు లు లైంగిక వేధింపులు సైబర్ నేరాలపై రావే పూ విద్యార్థులకు సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ …

పల్లెర్ల లో విద్యాసంస్థలు బంద్

ఆత్మకూర్ (ఎం) ఆగస్టు 23 (జనంసాక్షి)పల్లెర్ల రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థి ఇంద్రకూమార్ పై జరిగిన దాడిని కండిస్తు నువ్వు ఒక దళిత విద్యార్థి నువ్వు కుండాలో …

అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగాలి

మల్దకల్ ఆగస్టు 23 (జనంసాక్షి) మండల ప్రజా పరిషత్ మల్దకల్ కార్యాలయం లో మంగళవారం కొత్తగా ఏర్పడినటువంటి నైస్ సాఫ్ట్వేర్ పై ఫీల్డ్ అసిస్టెంట్లకు ఓరియంటేషన్ ట్రైనింగ్ …

ఈదమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఆలయాల ముఖ ద్వారనికి పూజలు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు23(జనంసాక్షి): బోనాల పండుగ సందర్భంగా మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని ఈదమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఆలయాలకు వెళ్లే దారిలో ఇటీవల నిర్మించిన …

పత్తిలో బొట్టుపెట్టు పద్దతిపై అవగాహన

బిజినేపల్లి, జనం సాక్షి. ఆగస్టు 23 : పత్తి పంటను అమితంగా నష్టపర్చే గులాబీరంగు పురుగు నివారణకు బొట్టుపెట్టు పద్దతిపై మంగళవారం రైత లకు కేవీకే శాస్త్రవేత్తలు …

కీచక ప్రధానోపాధ్యాయిని పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి-

-ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల భీమన్న. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 23 (జనం సాక్షి); ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునీగా పనిచేస్తూ పిల్లలకు విద్యా,బుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడు మైనర్ …

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గద్వాల జిల్లాలో బంద్ విజయవంతం

గద్వాల నడిగడ్డ,ఆగస్టు 23 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లాలోని మండల కేంద్రంలో పాటు వివిధ ప్రవేటు,ప్రభుత్వ విద్యా సంస్థల బంద్ మంగళవారము విజయవంతంగా ముగిశాయి. రాజస్థాన్ …

ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి..

– 30వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, ఆగస్టు 23 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన …

పాడి రైతులకు సబ్సిడీ లోన్లు పంపిణీ…

ఊరుకొండ, ఆగస్టు 23 (జనం సాక్షి): హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలో జగబోయినపల్లి పాడి రైతులకు ఆవుల లోన్లు పంపిణీ చేసినట్లు ఎజెంట్ రవి తెలిపారు. మంగళవారం నాగర్ …

,రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థిని దారుణంగా హింసించిన ఉపాధ్యాయుడు

24రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆగస్టు 14న మరణించిన విద్యార్థి ఈ దారుణాన్ని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బంద్ మానవపాడు, ఆగస్టు 23(జనంసాక్షి): జోగులాంబ గద్వాల …