మహబూబ్ నగర్

14 గ్రామ పంచాయతీలను కలిపి ఎర్రవల్లిని మండలం చేయాలి

షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 5 : 14 గ్రామ పంచాయతీలను కలిపి ఎర్రవల్లిని మండలం చేయాలని షేక్ పల్లి సర్పంచ్ …

శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ దేవాలయ ప్రాంగణంలో అష్టదశ శక్తి పీఠాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 5 : జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ జములమ్మ దేవాలయం ప్రాంగణంలో అష్టశక్తి పీఠాలలో కొలువైన అమ్మవారి విగ్రహాలను నిర్మాణం పనులను …

4వ రోజు మహాసంగ్రామ యాత్రకు తరలిన బీజేపీ నాయకులు

ఆత్మకూరు (ఎం) ఆగస్టు 5 (జనంసాక్షి) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మహాసంగ్రామ యాత్ర 4వ రోజులో భాగంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద …

విద్యార్థుల వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచండి

రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ డైరెక్టర్ అలోక్ కుమార్ జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 5 : వసతి గృహ (హాస్టల్ )పరిసరాలు ఎప్పటికప్పుడు …

మనఊరు మనబడి పనులు త్వరితగతిన పూర్తిచేయండి : కలెక్టర్ శ్రీ హర్ష

జోగులాంబ గద్వాల   (జనంసాక్షి) ఆగస్టు 5 : ఆగస్టు 15 లోపు సబ్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద …

కార్పొరేట్ శక్తులకు సబ్సిడీలు, సామాన్యులకు పన్నుల భారమా.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు దోచుకోవడం దాచుకోవడం పై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు. పెంచిన  ధరలను తగ్గించాలి,అగ్ని పత్ ను రద్దు చేయాలి.  కాంగ్రెస్ పార్టీ జిల్లా …

ప్రజా దర్బార్ ని ఆలేరు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ఆత్మకూర్ (ఎం) ఆగస్టు 5 (జనంసాక్షి) ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యల కోసం ప్రతీ శనివారం ప్రజా దర్బార్ …

ఆదా తక్కువ- ఖర్చు ఎక్కువ.

ఖాళీ కుర్చీ లకు ఫ్యాన్లు,ఏసీలు. విద్యుత్ శాఖలో అధికారుల నిర్లక్ష్యం. తొలగించిన విద్యుత్ కనెక్షన్లు. అవస్తల్లో ప్రజలు. జిల్లా విద్యుత్ కార్యాలయంలో యదేచ్చగా దుర్వినియోగం. ఇలా చేస్తే …

12వ రోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ జూలై 5 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శుక్రవారం తహశీల్దార్ …

ఘనంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు రాజశేఖర్ జన్మదిన వేడుకలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు5(జనంసాక్షి): వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు,విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాజశేఖర్ జన్మదిన వేడుకలు జిల్లా వికలాంగుల …