మహబూబ్ నగర్

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు భద్రత లేదు.

విఆర్ఏలు గ్రామాలకు పోలీసులుగా పని చేశారు. వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలి. యూటీఫ్ జిల్లా అధ్యక్షుడు వహీద్ ఖాన్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు5(జనంసాక్షి): గత పనెండు …

జిల్లా విద్యాశాఖ అధికారి ప్రొసీడింగ్ ఖాతర్ చేయని జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 5 (జనం సాక్షి); తెలంగాణ రాష్ట్రంలోని వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టుల వారి పిల్లలకు ఉచిత విద్యని అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …

మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దు

*సాయుధ దళ డి.ఎస్.పి ఇమ్మానియేల్ ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్* గద్వాల అర్ సి (జనంసాక్షి) ఆగస్ట్ 5, జోగులాంబ గద్వాలలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం లో …

జనంసాక్షి జర్నలిస్టుకు ఘనంగా నివాళులు.

జర్నలిస్టు తిరుపతయ్య మృతి తీరనిలోటు. కుటుంబానికి అండగా ఉంటాం. సీనియర్ జర్నలిస్టులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు5(జనంసాక్షి): తాడూరు మండలం జనంసాక్షి రిపోర్టర్ తీగల తిరుపతయ్య గతంలో …

*ఏఐసీసీ పిలుపుమేరకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ఆదేశాలకై కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి. ధర్నా కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి గద్వాల అర్ …

తక్షణమే ఎస్సి రిజర్వేషన్ ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్.

బి. మహేష్ మాదిగ MSF జిల్లా కన్వీనర్ అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 5( జనం సాక్షి న్యూస్ ) ; స్థానిక పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద …

ఎగువ కృష్ణా నుంచి వరదపోటు

జూరాల ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద జోగులాంబ గద్వాల,ఆగస్ట్‌5(జ‌నంసాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా సవిూపంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌ కు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ఎగువన …

అధిక సాంధ్రత పత్తి పంటల పరిశీలన..

మద్దూరు (జనంసాక్షి) ఆగస్టు 05 : మద్దూరు మండల పరిధిలోని నర్సయపల్లి, చేర్యాల పట్టణ శివారు గ్రామాలలో అధిక సాంధ్రత పద్దతిలో సాగు చేసిన పత్తి పంటలను …

జూరాల ప్రాజెక్టుకు భారీ వరద…

– ఈయనది రెండోసారి కృష్ణమ్మకు వరద – 14 గేట్లు తెరిచి 90 వేల క్యూసెక్కుల వరద నీళ్లు విడుదల గద్వాలోని జూరాల జలాశయానికి జలకళ సంతరించింది. …

ఆడపిల్లల చదువుతోనే అభివృద్ధి

అన్నివిధాలుగా ప్రభుత్వం అండ: ఎర్రబెల్లి జనగామ,అగస్టు4(జనం సాక్షి): ఆడపిల్లల చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్‌ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వారికి …