మహబూబ్ నగర్

విఆర్ఏలకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

నెరడిగొండఆగస్టు3(జనంసాక్షి): విఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక నిరసన సమ్మె చేస్తున్న విఆర్ఎల వద్దకు బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి అధ్యక్షుడు ఆడే గజేందర్,మండల …

బిడ్డ పుట్టగానే ముర్రు పాలు పట్టాలి జిల్లా జడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు గౌడ్ 

మక్తల్ ఆగస్టు 03(జనంసాక్షి) మక్తల్ మండలం లోని మంతన్ గోడ్ గ్రామంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్ …

విద్యార్థులు విద్యతోపాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి

 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి ఆగస్టు 3  విద్యార్థులు విద్యతో పాటు మంచి నాయకత్వ లక్షణాలను అలావర్చుకొని దేశానికి, జిల్లాకు మంచి గుర్తింపు తీసుకోరావాలని జిల్లా …

బాలల హక్కులు మరియు సమస్యలపై అవగాహన సదస్సు

అయిజ,ఆగస్టు 03(జనం సాక్షి): జోగులమ్మ గద్వాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో  చైర్మన్ చిన్న దేవన్న అధ్యక్షతనలో ఐజ పట్టణంలో ఎంపీడీవో కార్యాలయంలో బాల కార్మికుల నిర్మూలన పై …

 వివాహ వేడుకలో పాల్గొన్న  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్

దోమ న్యూస్ జనం సాక్షి. పరిగి నియోజకవర్గం దోమ మండలం పాలేపల్లి గ్రామం లో భీమయ్య వివాహం లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ …

తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష*

నేరేడుచర్ల (జనంసాక్షి): తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష లాంటిదని అంగన్వాడీ సూపర్వైజర్ నాగమణి అన్నారు. బుదవారం పురపాలిక పరిధిలోని 06 వ వార్డులో అంగన్ వాడీ …

*తల్లి పాల వారోత్సవాలు*

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.మండలంలోని బురుగులతండ గ్రామంలో  అంగన్వాడీల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా, అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా సర్పంచ్ రోజా నాగు నాయక్ మాట్లాడుతూ బిడ్డకు …

విద్యార్థుల బస్ పాసులను ప్రభుత్వం ఉచితం చేయాలి

వీపనగండ్ల ఆగస్టు 03 (జనంసాక్షి) చదువుకునే ప్రతి విద్యార్థికి బస్సు పాసులను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని బిజేవైఎం వీపనగండ్ల మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ కోరారు. పేద …

సీఐటీయూ అద్వర్యం లో చలో హైదరాబాద్ ధర్నా కు బయల్దేరిన అచ్చంపేట హమాలి కార్మికులు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల డిమాండ్ల నెరవేర్చాలి.   అచ్చంపేట ఆర్సి .ఆగస్టు3 (జనం సాక్షి న్యూస్): స్థానిక పట్టణం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని …

*ప్రజల సంఖ్యను బట్టి చెత్త జనరేట్ చేయాలి.*

_దోమ సర్పంచ్ కె.రాజిరెడ్డి._ *దోమ  న్యూస్ జనం సాక్షి. .గ్రామ ప్రజల సంఖ్యకు అనుగుణంగా చెత్త జెనరేట్ అయ్యేలా ద్రుష్టి పెట్టాలని దోమ సర్పంచ్ల సంఘము అధ్యక్షులు …