మహబూబ్ నగర్

పిడుగుపాటుకు ఇద్దరు మృతి…

గద్వాల రూరల్ ఆగష్టు 04 (జనంసాక్షి):- గద్వాల మండలం బస్రాచెర్వు గ్రామానికి చెందిన శశిధర్(14) గురువారం మద్యాహ్నం వ్యవసాయ పొలం వద్ద ఉండగా వర్షం కురుస్తుండటంతో చెట్టుకింద …

అర్హతలు కలిగివున్న ఎర్రవల్లిని మండల కేంద్రంగా గుర్తించాలి

తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 4 : అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్న ఎర్రవల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని …

బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి

గద్వాల ఆర్.సి (జనంసాక్షి) ఆగస్ట్ 4, జోగులాంబ గద్వాల జిల్లాలోనీ తహసిల్దార్ కార్యాలయం ముందు తెలుగు రాష్ట్రాల్లో బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ …

పదకొండవ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 4 : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక నిరసన సమ్మె గురువారానికి …

మరణించిన రామక్క కుటుంబానికి  కాంగ్రెస్ పార్టీ అండా

  *దేవరుప్పుల,ఆగస్టు 04 (జనం సాక్షి): మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు సభ్యురాలు ఉడుగుల   రామక్క భర్త ఉడుగుల బిక్షపతి ఇటీవల అనారోగ్యంతో …

మోడీ వీరాభిమాని కడప నుండి ఢిల్లీ వరకు పాదయాత్ర.

నెరడిగొండఆగస్టు4(జనంసాక్షి): భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు వెళ్లి …

అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చిన వీఆర్ఏలు

జనం సాక్షి వెల్దుర్తి తన న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు గత 11 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వీఆర్ఏలు ఈరోజు వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయం నుండి …

*ఉప్పలపాడు పరిధిలోని గొల్లగూడెం లో హెల్త్ క్యాంపు నిర్వహణ*

బయ్యారం,ఆగష్టు04(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా డిఎంహెచ్వో ఆదేశాల మేరకు బుధవారం ఎం పి హెచ్ సి  బయ్యారం మండలం ఉప్పలపాడు పంచాయతీ  పరిధిలోని గొల్లగూడెంలో హెల్త్ క్యాంపు, ఏసీఎఫ్ …

మన ఊరు మనబడి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి : కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 3 : మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా గుర్తించిన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ …

శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 2 : మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రములో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించబడునున్నట్లు ఆలయ …