బిజినెస్

నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం

– అఖ్లక్‌ కుటుంబసభ్యులకు అఖిలేష్‌ భరోసా లక్నో అక్టోబర్‌ 04 (జనంసాక్షి): దాద్రి ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ …

టీడీపీ కేంద్రకమిటీ అధ్యక్షుడిగా బాబు ప్రమాణం

హైదరాబాద్‌అక్టోబర్‌ 04 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన …

మీ ఎన్నికల మేనిఫెస్టో మాకు పంపండి

– ఈసి సంచలన నిర్ణయం హైదరాబాద్‌ అక్టోబర్‌ 04 (జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి అంకానికి (అక్టోబర్‌ 12) తెరలేవనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల …

వీళ్లకు రిజర్వేషన్లు అవసరమా?

– హార్థిక్‌ సన్మానంలో కరెన్సీ వర్షం – హత్యలు చేయండి.. ఆత్మహత్యలొద్దు – హార్ధిక్‌ పటేల్‌ వివాదాస్పద వ్యాఖ్య గుజరాత్‌ అక్టోబర్‌ 04 (జనంసాక్షి): పటేల్‌ రిజర్వేషన్ల …

బీసీసీఐ చీఫ్‌ శశాంక్‌ మనోహర్‌

ముంబాయి  అక్టోబర్‌ 04 (జనంసాక్షి): భారత క్రికెట్‌ బోర్డు సరికొత్త అధ్యక్షుడుగా..మాజీ చైర్మన్‌, నాగపూర్‌ లాయర్‌ శశాంక్‌ మనోహర్‌ ఎంపికయ్యారు. బీసీసీఐకి రెండు విడతలుగా అసాధారణ సేవలు …

అన్నదాతలు మీరు.. ఆత్మహత్యలొద్దు

– మీకండగా మేమున్నాం – రైతు రక్షణ సమితి గోషామహల్‌/ చేర్యాల అక్టోబర్‌3(జనంసాక్షి):   ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధార పడ కుండా ప్రజలు పోరాటాల ద్వారా తమ హక్కులను …

దాద్రి బాధిత కుటుంబానికి రాహుల్‌ భరోసా

– పరామర్శించిన కేజ్రీవాల్‌ దాద్రి, అక్టోబర్‌3(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సవిూప గ్రామంలో ఇటీవల జరిగిన దారుణాన్ని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఖండించారు. మత విద్వేషాలు ప్రోత్సహించవద్దని …

కేంద్రంలో ఝటా సర్కార్‌

– బీహార్‌ ఎన్నికల సభలో సోనియా ధ్వజం భాగల్పూర్‌, అక్టోబర్‌3(జనంసాక్షి):  కేంద్రంలో మోదీ సర్కార్‌ ఝూటా సర్కార్‌ అని ఒక్క వాగ్ధానాన్ని కూడా నెరవేర్చలేదని , సమాజాన్ని …

రైతు కుటుంబాలకు ముస్లింల ఔదార్యం

– 27 లక్షల విరాళాల సేకరణ హైదరాబాద్‌ అక్టోబర్‌3(జనంసాక్షి): కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్న  రైతులకు అండగా నిలుస్తామంటూ ముస్లింములు ముందుకొచ్చారు. రైతు కుటుంబాలకు ఆర్థిక …

సర్కారు విధానాలవల్లే రైతు ఆత్మహత్యలు

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌3(జనంసాక్షి): తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతాంగం సంక్షోభంలో ఉందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. రైతులకు …