బిజినెస్

కార్పొరేట్లకు కోట్ల రుణమాఫీ

రైతుల అప్పుల మాఫీపై ఎందుకు మీమాంస ! ఆత్మహత్యల పరిహారం రూ.5 లక్షలకు పెంచండి రౌండ్‌ టేబుల్‌లో కోదండరామ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): ఆత్మహత్యలకు పాల్పడొద్దు: కోదండరాం …

ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయానికి మోదీకి ఆహ్వానం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 27న అక్కడి ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. భారత ప్రధాని తమ …

బీహర్‌లో ఎంఐఎం పోటీ బీజేపీ కూటమికే లాభం

ఏఐసీసీ ప్రతినిధి అభిషేక్‌ న్యూఢిల్లీ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి):  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా బీజేపీకి …

యూఎస్‌ డబుల్స్‌లో సానియా జోడి విజయం

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి):  అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా విూర్జా మరోసారి మెరిసిపోయారు. యూఎస్‌ ఓపెన్‌లో ఆమె సత్తా చాటారు. యూఎస్‌ …

నాన్‌ డిటెన్షన్‌కి అఖిలపక్షం మొగ్గు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి): నాన్‌ డిటెన్షన్‌ విధానాన్ని ఎత్తివేయవద్దని మెజార్టీ పార్టీలు సూచించాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ విధానం వల్ల పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్లు పెరుగుతాయని …

మక్కా ప్రమాదంలో 107కు చేరిన మృతుల సంఖ్య

మదీనా,సెప్టెంబర్‌12(జనంసాక్షి): సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కామసీదు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 107కి చేరింది. వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో క్షతగాత్రులు చికిత్స అందిస్తున్నారు. ఈ …

రైతుల ఆత్మహత్యలు గుర్తించేందుకు సర్కార్‌ నిరాకరిస్తుంది

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నల్లగొండ,సెప్టెంబర్‌12(జనంసాక్షి): విదేశాలు తిరిగే కేసీఆర్‌, మంత్రులకు రైతులను పరామర్శించే తీరికలేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం యాదగిరిగుట్ట మండలం …

గ్రూప్స్‌ మాత్రమే జీవితం కాదు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి స్ఫూర్తిని కనబరిచారో రాష్ట్ర అభివృద్ధిలో కూడా అలాంటి స్ఫూర్తినే చూపించాలన్నారు మేధావులు. గ్రూప్‌ 1 ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్స్‌ సిలబస్‌, …

బీహర్‌లో 90 స్థానాల్లో పోటీకి ఎంఐఎం నిర్ణయం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి): బీహార్‌ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇతే హదుల్‌ ముస్లివిూన్‌ (ఏఐఎంఐఎం) నిర్ణయించింది. ఈమేరకు తమ పార్టీ బీహార్‌ శాసనసభ …

మక్కాలో ఘోర ప్రమాదం

క్రేన్‌ కూలి 60 మందికి పైగా మృతి సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని మక్కాలో (భారత కాలమానం ప్రకారం) శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఘోరప్రమాదం …