బిజినెస్

మత్స్యకారులపై మానవత్వం చూపండి

విక్రం షిండేతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 14(జనంసాక్షి): భారత్‌, శ్రీలంక మత్స్యకారుల సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించి పరిష్కరించాలని శ్రీలంక ప్రధాని రనిల్‌ విక్రమసింఘేను ప్రధాని …

చికిత్స నిరాకరిస్తే ఆసుపత్రులపై కేసులు

ఢిల్లీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కేజ్రివాల్‌ న్యూఢిల్లీ  సెప్టెంబర్‌ 14(జనంసాక్షి): డెంగీతో చిన్నారి మృతి, కుటుంబం ఆత్మ హత్య కేసు పై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. …

రైతుల పట్ల బ్యాంకుల వ్యవహారశైలి ఇబ్బందిగా ఉంది

మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 14(జనంసాక్షి): బ్యాంకర్లు, ఇన్సూరెన్సు కంపెనీల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. బ్యాంకుల వ్యవహార శైలి ప్రభుత్వాన్ని, రైతులను …

ముదిరాజ్‌ లను బీసీ డీ నుంచి బీసీ ఏలో చేర్చుతాం

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హావిూ తెలంగాణ ఉద్యమంలో ముదిరాజ్‌ ల పాత్ర కీలకం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ఓరుగల్లు సాక్షిగా ముదిరాజ్‌ సింహగర్జన వేల …

షెంజాన్‌ సందర్శించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం షెంజాన్‌ హైటెక్‌ ఇండస్టియ్రల్‌ పార్కును సందర్శించారు. చైనాలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక మండలి …

ఎన్నికల్లో పోటీ చేయను

జనం పాటగానే ఉంటా లోతైన చర్చ జరగాలి: గద్దర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్‌ పోటీచేయబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు …

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ..ఇద్దరి మృతి

మరో 25మందికి నిర్ధారణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): తెలంగాణలో మళ్లీ  ఈస్వైన్‌ ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు విూతి చెందారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఘటనలు చోటుచేసు …

సర్కార్‌ గ్రామాలకు తరలాలి..

రైతు ఆత్మహత్యలపై అధ్యాయనం చేయాలి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను మంత్రులు ఎందుకు పరామర్శించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లోకి …

మాంసం విక్రయ నిషేధంపై స్టే

ముంబై హైకోర్టు సంచలన తీర్పు ముంబై,సెప్టెంబర్‌14(జనంసాక్షి): మహారాష్ట్ర ప్రభుత్వానికి మాంసం నిషేధంపై చుక్కెదురయ్యింది.  రాజధాని ముంబయిలో సెప్టెంబరు 17వ తేదీన మాంసం అమ్మువచ్చని బాంబే హైకోర్టు తెలిపింది. …

కల్తీ కల్లుతో పిచ్చెక్కుతున్న జనం

నిజామాబాద్‌లో 56మంది ఆస్పత్రి పాలు నిజామాబాద్‌్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): కల్తీ కల్లు లేక వింత ప్రవర్తనతో పదుల సంఖ్యలో బాధితులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. ఎక్సైజ్‌ …