బిజినెస్

ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో ఇండియా కీలుబొమ్మ

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షురాలిగా ఏడాది పొడిగింపు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు  …

ఎన్నికల్లో గద్దర్‌ పోటీకు ఒప్పుకున్నాడు

సీపీఎం కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్‌ వరంగల్‌ లోక్‌ సభకు జరిగే ఉప ఎన్నికలో పోటీచేయడానికి సానుకూలత వ్యక్తం …

రేవంత్‌కు సంచరించే స్వేచ్ఛ

ఎమ్మెల్యే రేవంత్‌ బెయిల్‌ షరతులు సడలింపు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ షరతులను హైకోర్టు సవరించింది. ప్రస్తుతం …

శభాశ్‌… హరీశ్‌!

షఫీ కుటుంబాన్ని ఆదుకున్న మంత్రి హైదరాబాద్‌ సెప్టెంబర్‌7(జనంసాక్షి): సార్వత్రిక సమ్మె వేళ భార్య శవంతో, పురిటి బిడ్డతో నరకం చవిచూసిన మహబూబ్‌నగర్‌ జిల్లా వూట్కూరుకు చెందిన షఫీకి …

మోదీ విదేశి పర్యటన ఖర్చు రూ.37.22 కోట్లు

సామాన్యుడు ధర్మసందేహం సమాచార హక్కు చట్టం క్రింద వివరాలు ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. …

రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

సీఎం విహార యాత్రలా.. ప్రత్యేక విమానంలో పర్యటనలా మండిపడ్డ ఉత్తమ్‌ కుమార్‌ మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌7(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కరువు …

హెల్మెట్‌ తప్పనిసరిపై హైకోర్టు నిలుపుదల

ముందు ప్రజల్ని చైతన్యవంతం చేయండి హైదరాబాద్‌,సెప్టెంబరు7(జనంసాక్షి): ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్‌ కొనుగోలు చేయాలన్న తెలంగాణ రవాణాశాఖ నిబంధనపై హైకోర్టు తప్పు పట్టింది. ఇంతకాలం హెల్మెట్‌ నిబంధలను ఎందుకు …

కొండరెడ్డిపల్లెను దత్తత తీసుకున్న ప్రకాశ్‌రాజ్‌

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న గ్రామాభివృద్ది కార్యక్రమాలు పలువురిని అకర్షిస్తున్నాయి.  గ్రామాజ్యోతి లాంటి కార్యక్రమంతో గ్రామాలకోసం చేస్తున్న కృషిని చూసి….ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఓక గ్రామాన్ని దత్తత …

తెలంగాణ వర్శిటీతో చికాగో యూనివర్శిటీ ఒప్పందం

నిజామాబాద్‌ లోని తెలంగాణ యూనివర్సిటీ, అమెరికాలోని చికాగో స్టేట్‌ యూనివర్సిటీల మధ్య విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర బదిలీ కోసం అంగీకారం కుదిరింది. హైదరాబాద్‌ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార …

అందరికి వన్‌ ర్యాంక్‌.. వన్‌ పెన్షన్‌

స్వచ్ఛంద సైనికులకు వర్తిస్తుంది మెట్రో రైళ్లో ప్రయాణించిన మోదీ ఫరీదాబాద్‌, చంఢీగఢ్‌ గత ప్రభుత్వం ఓఆర్‌ఓపీ కోసం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది. మా ప్రభుత్వ హయాంలో …