బిజినెస్

మృత్యువుకు భయపడని ధీరుడు కాళోజీ

ప్రశ్నించడం ఆయన నైజం కేజీ టు పీజీ సీఎం కేసీఆర్‌ కల సాకారం చేస్తాం : మంత్రి కడియం హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): చావుకు కూడా భయపడని గొప్ప …

మన చరిత్ర తెలియాలి..

అందుకే సిలబస్‌లో చేర్చాం: ఘంటా చక్రపాణి హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): ప్రతి ఒక్కరికీ తెలంగాణ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని, అలా జరిగితేనే తెలంగాణ సమాజం వేగంగా అభివృద్ధి …

బీహర్‌లో మోగిన ఎన్నికల నగారా

ఐదు విడుతల్లో పోలింగ్‌ సీఈసీ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న సిఇసి అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 5 వరకు …

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.114 శాతం డీఏను పెంచుతూ తెలంగాణ సర్కారు జీవో విడుదల చేసింది. కేంద్రం ఉద్యోగుల డీఏను ఆరు శాతం పెంచడంతో …

కేంద్ర ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపు

బంగారం బాండ్లకు కేంద్ర కేబినేట్‌ ఆమోదం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): బంగారం బాండ్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం  ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ …

మార్కెట్లోకి సియాజ్‌ స్మార్ట్‌ హైబ్రిడ్‌

మారుతి సుజుకి రూపొందించిన సియాజ్‌ స్మార్ట్‌ హైబ్రిడ్‌ కారును వరుణ్‌ మోటార్స్‌ హైదరాబాద్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారును హైదరాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా బేగంపేట్‌లోని …

ఆకాశానంటుతున్నాఎండుమిర్చి

ఎండు మిర్చి ధరలు ఆకాశానంటుతున్నాయి. ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్ లో క్వింటాల్ ఎండు మిర్చి ఏకంగా 12 వేలు పలుకుతున్నది. రైతులు అమ్ముకున్నపుడు క్వింటా ఆరు …

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ ట్రేడింగ్ ను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ …

డెలియన్‌ పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్‌ భేటీ

నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించిన సీఎం చైనా  సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : చైనాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా భారత రాయబారి …

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలి

బేషాజాలకు పోవద్దు సమస్యను గుర్తించాలి సర్కార్‌కు కోదండరాం హితవు వరంగల్‌, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను పరామర్శించాలని  ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై …