జాతీయం

రేపు కర్ణాటక విధానసభ ఎన్నికలు

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 223 అసెంబ్లీ …

సివిల్స్‌ మెయిన్స్‌-2012 ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ, సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ 2012 ఫలితాలను ఇవాళ యూపీఎస్సీ విడుదల చేసింది. అఖిల భారత సర్వీసులకు 998 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. …

హైకోర్టులో జరిగిన గొడవపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ : తెలంగాణ ఉద్యమం సందర్భంగా హైకోర్టులో జరిగిన గొడవలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. కేసును హైదరాబాద్‌ హైకోర్టుకు మార్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు …

రాష్ట్రపతితో భేటీకానున్న ఎల్‌కే అద్వానీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ భేటీ అయ్యారు. అద్వానీతోపాటు పలువురు ఎన్డీఏ నేతలు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో …

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: విపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ సభ ప్రారంభంకాగానే 2జీ కుంభకోణంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని రాజీనామాకు …

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: విపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ సభ ప్రారంభంకాగానే 2జీ కుంభకోణంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని రాజీనామాకు …

రెపోరేటు 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ

ముంబై, జనంసాక్షి: వార్సిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్‌బీఐ సమీక్షించింది. ఇవాళ సమీక్ష నిర్వహించిన అనంతరం రెపోరేటును 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేటును తగ్గిస్తూ, నగదు …

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబై, జనంసాక్షి: మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే ఇవాళ సెన్సెక్స్‌ 125 పాయింట్లు నష్టపోయి 19,600 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 5,960 …

మధ్యాహ్నం 2.30 కి వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ, జనంసాక్షి:  2జీ కుంభకోణం, ప్రధాని రాజీనామా వ్యవహారంపై ఇవాళ రాజ్యసభ దద్దరిల్లింది. దీంతో రాజ్యసభ ఇవాళ మధ్యహ్నంకు వాయిదా పడింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య …

ప్రధాని రాజీనామాకు లోక్‌సభలో విపక్షాల పట్టు

న్యూఢిల్లీ : లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2జీ, బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై భాజపాతోపాటు ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగి ప్రధాని రాజీనామాకు పట్టుబట్టారు. …