జాతీయం

చికిత్స కోసం చండీగఢ్‌కు పాక్‌ ఖైదీ తరలింపు

న్యూఢిల్లీ : జమ్మూలోని కోట్‌బల్వాల్‌ జైలులో తోటి ఖైదీల దాడిలో గాయపడిన పాక్‌ ఖైదీ సనావుల్లాను చికిత్స కోసం చండీగఢ్‌కు ఈ ఉదయం జైలులో దాడి అనంతరం …

ముకేశ్‌ కంపెనీకి రూ.11 కోట్ల జరిమానా

ముంబయి, జనంసాక్షి: ముకేశ్‌ అంబాని కంపెనీకి సెబీ 11కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఇన్‌సైడర్‌ గ్రూపులోని రిలయన్స్‌ పెట్రో ఇన్వెస్ట్‌మెంట్‌-ఆర్‌పీఐఎల్‌..ఇండియన్‌ పెట్రోకెమికల్‌ లిమిటెడ్‌-ఐపీసీఎల్‌ షేర్లలో నిబంధనలకు విరుద్ధంగా …

ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ

ముంబయి : వార్షిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. నగదు నల్వల నిష్పత్తిని యధాతధంగా ఉంచింది. వృద్ధిరేటు 5.3 శాతం, 2013-14లో …

ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ

ముంబయి : వార్షిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. నగదు నిల్వల నిష్పత్తిని యధాతధంగా ఉంచింది.

అండమాన్‌ దీవుల్లో భూకంపం

న్యూఢిల్లీ : అండమాన్‌ దీవుల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.5గా నమోదైంది.

అండమాన్‌ దీవుల్లో భూకంపం

న్యూఢిల్లీ : అండమాన్‌ దీవుల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.5గా నమోదైంది.

మాజీ మంత్రి అంబుమణి రాందాన్‌ అరెస్టు

చెన్నై : కేంద్ర మాజీ మంత్రి అంబుమణి రాందాస్‌ను ఈ ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో కాంచీపురం పోలీసులు అరెస్టు చేశారు. 2012లో రెచ్చగొట్టేలా ప్రసంగించారని దాఖలైన …

నేడు సరబ్‌జిత్‌సింగ్‌ అంత్యక్రియలు

అమృత్‌సర్‌ : పాకిస్థాన్‌లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత చెందిన సరబ్‌జిత్‌ అంత్యక్రియలు నేడు పంజాబ్‌లోని స్వగ్రామం బిఖివింద్‌లో అధికార …

తల్లికి నిప్పంటించిన కొడుకు

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో దారుణం చోటుచేసుకుంది. తాగుడుకి బానిసైన ఓ కొడుకు పది రూపాయాలు ఇవ్వలేదని తల్లికి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో రాజమండ్రి …

నేడు జరగునున్న ఐపీఎల్‌

కోల్‌కత : ఐపీఎల్‌-6లో భాగంగా నేడు కోల్‌కత నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. కోల్‌కత వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 8 …