జాతీయం

ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఉదయం ఓటు …

ప్రధాని నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. సమావేశంలో రైల్వే మంత్రి బన్సల్‌ అవినీతి వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. ఆయన మేనల్లుడు …

ముంబయి విమానాశ్రయంలో రణ్‌బీర్‌ కపూర్‌ నిర్బంధం

ముంబయి : బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు నిర్బంధించారు. అప్రకటిత బ్రాండెడ్‌ వస్తువులను తనతోపాటు తీసుకొచ్చిన రణ్‌బీర్‌ను కస్టమ్స్‌ అధికారులు అడ్డుకుని …

మలేషియా గ్రాండ్‌ ప్రి విజేత సింధు

కౌలాలంపూర్‌ : తెలుగుతేజం, టాప్‌సీడ్‌ పి.వి. సింధు… మలేషియా ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సింగపూర్‌ షట్లర్‌ జువాన్‌పై 21-17,17-21,21-19తో విజయం …

5.30 గంటలకు భేటీకానున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటలకు సభ్యులు సమావేశమై పలు కీలక అంశాపై చర్చించనున్నారు. అయితే, రైల్వే …

బన్సల్‌ను కలిసిన వినయ్‌మిట్టల్‌

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖామంత్రి పీకే బన్సల్‌ను శనివారం రైల్వేబోర్డు ఛైర్మన్‌ వినయ్‌మిట్టల్‌ కలిశారు. లంచం కేసులో అరెస్టుయిన బన్సల్‌ మేనల్లుడు వి.సింగ్లా వ్యవహారంపై చర్చించేందుకే …

ప్రధానిని కలిసిన రైల్వే శాఖ బన్సల్‌

న్యూఢిల్లీ : రైల్వే శాఖ మంత్రి పి.కె. బన్సల్‌ శనివారం ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. లంచం కేసులో అరెస్టుయిన తన మేనల్లుడు వి.సింగ్లా వ్యవహారంపై ప్రధానితో …

కర్ణాటక ఎన్నికలకు భారీ బందోబస్తు

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు లక్షా …

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక

న్యూఢిల్లీ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. జట్టులో యువరాజ్‌, గంభీర్‌కు చోటు దక్కలేదు. జట్టు సభ్యులు ధోని, …

ఖైదీని పరామర్శించిన పాక్‌ హైకమిషన్‌ అధికారులు

చండీగఢ్‌ : తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి చండీగఢ్‌ సీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాకిస్థాన్‌ ఖైదీ సనావుల్లాను ఆ దేశ హైకమిషన్‌ అధికారులు పరామర్శించారు. …