జాతీయం

ముంబయిలో మెట్రో రైలు పరుగులు

ముంబయి : ముంబయిలో బుధవారం మెట్రో రైలు పరుగులు తీసింది. ప్రయోగాత్మకంగా నిర్వహంచిన ప్రయాణంలో ముఖ్యమంత్రి పృధ్వీరాజ్‌ చవాన్‌, సీనియర్‌  మంత్రిలు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం 11 …

కేంద్రం తీరు అభ్యంతరకరంగా ఉంది: సరబ్‌ సోదరి

ఢిల్లీ : సరబ్‌జిత్‌ సింగ్‌ వ్యవహారంలో కేంద్రం తీరు తీవ్ర అభ్యంతరకంగా ఉందని ఆయన సోదరి పేర్కొన్నారు. సరబ్‌ ఆరోగ్య పరిస్థితిపై పాకిస్థాన్‌ తమకు ఎలాంటి సమాచారం …

భాజపాపై విమర్శల వర్షం కురిపించిన రాహుల్‌గాంధీ

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భాజపా పై విమర్శల వర్షం కురిపించారు. కర్ణాటక ప్రజలను …

దర్యాప్తునకు విజయసాయి అవరోధం కలిగిస్తున్నారు

-సుప్రీంకోర్టులో సీబీఐ న్యాయవాది న్యూఢిల్లీ : విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. సీబీఐ దర్యాప్తునకు విజయసాయిరెడ్డి అవరోధం …

రేపటికి వాయిదా పడిన సీబీఐ పిటిషన్‌ విచారణ

న్యూఢిల్లీ : విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.

ముగిసిన టీ.ఎంపీల 48 గంటలు దీక్ష

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల రెండు రోజుల దీక్ష ముగిసింది. పార్లమెంట్‌ ప్రాంగణంలో బుధవారం వారు దీక్షను విరమించారు. డిసెంబర్‌ 9 ప్రకటన అమలు చేయాలని ఏప్రిల్‌ …

ఆంధ్రబ్యాంక్‌లో చోరికి విఫలయత్నం

రాజమండ్రి: రాజమండ్రి రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆంధ్రబ్యాక్‌లో గత రాత్రి చోరికి దోపిడి దోంగలు విఫలయత్నం చేశారు. అయితే లాకర్‌ రూమ్‌ ఎంతకీ తెరుచుకోకపోవడంతో వారు ఖాళీ …

ఉత్తర భారతంలో భూప్రకంపనలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఉత్తర భారతంలోని నోయిడా , శ్రీనగర్‌, పంజాబ్‌, ఛండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గరై ఇళ్లలోంచి బయటకు …

భారత్‌కు చేరుకున్న సరబ్‌జిత్‌సింగ్‌ కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ : సరబ్‌జిత్‌సింగ్‌ కుటుంబసభ్యులు పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్నారు. సరబ్‌జిత్‌ విషయంపై త్వరలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పాక్‌లో తోటి ఖైదీల …

రాష్ట్ర సాధన కోసం మరింత ఒత్తిడి తీసుకువస్తాం

-దీక్ష విరమించిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కోరారు. 48 గంటలపాటు పార్లమెంట్‌ అవరణలో …