జాతీయం

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఘోష్‌ ప్రమాణం

న్యూఢిల్లీ  : జస్టిన్‌ పీసీ ఘోష్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఘోష్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఘోష్‌ సుప్రీంకోర్టు …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

మహిళలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో స్త్రీలు ఎనలేని పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళల భద్రత, …

అక్టోబరు లోగా ఉచిత రోమింగ్‌ : కపిల్‌ సిబల్‌

న్యూఢిల్లీ : అక్టోబరు లోపు దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్‌ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని టెలికాం మంత్రి కపిల్‌ సిబల్‌ తెలిపారు.

గాలి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై వాదనలు వినిపించిన ఈడీ

న్యూఢిల్లీ : ఓఎంసీ కేసులో గాలి జనార్థన్‌రెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయ ప్రాధికార సంస్థలో ఈడీ తన వాదనలు వినిపించింది. బ్రాహ్మణి ఇండస్ట్రీన్‌కు అనుమతులు వచ్చేలా …

ఏరోమాట్రిక్స్‌ మాజీ సభ్యుడిని ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ : అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం విచారణను సీబీఐ వేగవంతం చేసింది. కుంభకోణంతో సంబంధం ఉన్న పలువురు మాజీ అధికారులను విచారిస్తోంది. దీనిలో భాగంగా ఏరోమాట్రిక్స్‌ బోర్డు …

రాష్ట్రానికి 11 ఏకలవ్వ గురుకుల పాఠశాలలు మంజూరు

న్యూఢిల్లీ  : రాష్ట్రానికి 11 ఏకలవ్వ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్యయించింది. ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. …

గాలి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై వాదనలు ప్రారంభం

ఢిల్లీ : ఓఎంసీ కేసులో గాలిజనార్థన్‌రెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయ ప్రాధికార సంస్థలో ఈరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. గాలి జనార్థన్‌రెడ్డికి చెందిన రూ.884 కోట్ల ఆస్తుల …

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 40 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్లు నష్టాపోయాయి. మెటల్‌, రియాల్టీ, ఆటో, బ్యాంకింగ్‌, …

అగస్టా కుంభకోణంలో త్యాగిని ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి):హెలికాప్టర్ల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్మ్స్‌గేట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌పీ త్యాగిని బుధవారం …