జాతీయం

కేంద్ర మంత్రివర్గం భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ సమావేశం ఉదయం ప్రారంభమైంది. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో నేర నిరోధక చట్టంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలపే అవకాశం …

న్యూఢిల్లీ : దేశరాజధానిలోని మంగోల్‌ ప్రాంతంలోని ఓ పాదరక్షల పరిశ్రమలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని నలుగురు కార్మికులు సజీవ దహనమయారు. …

కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్న రాంసింగ్‌

-జైలు అధికారులు న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఢిల్లీ సామూహిక అత్యాచార కేసు కీలక నిందితుడు రాంసింగ్‌ గత కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నాడని జైలు …

తీహార్‌ జైలు అధికారల నుంచి నివేదిక కోరిన హోంశాఖ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్యపై కేంద్ర హోంశాఖ తీహార్‌ జైలు అధికారులను నివేదిక కోరింది. …

నేడు మారిషన్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌

న్యూఢిల్లీ : మారిషన్‌ జాతీయ దినోత్సవాలకు భారత రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన సోమవారం మారిషన్‌ వెళుతున్నారు. …

ఢిల్లీ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు ఆత్మహత్య

న్యూఢిల్లీ : వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తీహార్‌ జైల్లో ఈ ఉదయం 5 గంటలకు రాంసింగ్‌ ఆత్మహత్య …

మహారాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం

ముంబాయి : మహారాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. …

ముఖ్యమంత్రిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు బొత్స

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం ఏపీ భవన్‌లో కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ …

ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌, బొత్సల భేటీ

ఢిల్లీ : ఎమ్మెల్సీ అభ్యర్థుల  ఎంపికపై చర్చించేందుకు ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ …

పంజాబ్‌లో భారీగా హెరాయిన్‌ పట్టివేత

మౌలాలీ : పంజాబ్‌లో భారీగా మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. మొహాలీలోని జిరక్‌పూర్‌లోని ఓ ప్లాట్‌లో రూ.130 కోట్ల విలువ చేసే హెరాయిస్‌ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే …