జాతీయం

నిరాశపర్చిన బాబ్లీ తీర్పు

సమర్థవంతంగా వాదన వినిపించలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌ బాబ్లీని పూర్తి చేసుకోమని సుప్రీం తీర్పు హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి): సుప్రీం కోర్టులో బాబ్లీపై ఇచ్చిన తీర్పు నిరాశ …

నాగా, మేఘా, త్రిపురాలో అధికార పక్షాలే విజేతలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) : నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర ఎన్నికల్లో అధికార పక్షాలే విజయభేరి మోగించాయి. గురు వారం త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ …

వృద్ధిరేటు కష్టమే… అయినా సాధిస్తాం : ప్రధాని

న్యూఢిల్లీ : 9 శాతం వృద్ధిరేటు కష్టమేనని అయినా సాధిస్తామనే నమ్మకం ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు.

ధరలు తగ్గివే… పెరిగేవి ఇవే..

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన 2013-14 బడ్జెట్‌ లో కొన్ని వస్తువులపై సుంకాలు పెంచారు. దీంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా, …

బడ్జెట్‌ ప్రసంగం పూర్తి

న్యూఢిల్లీ : లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్‌ ప్రసంగం పూర్తయింది. ప్రసంగానంతరం ఆయన సభలో ఫైనాన్స్‌ బిల్లు ప్రవేశపెట్టారు. తర్వాత స్పీకర్‌ మీరాకుమార్‌ సభను …

9శాతం వృద్ధిరేటు సాధించడమే అసలు సవాలు : చిదంబరం

న్యూఢిల్లీ: 9 శాతం వృద్ధిరేటు సాధించడం దేశ ముందున్న అతి పెద్ద సవాలు అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం అన్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం …

బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించిన చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం 2013-14 సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో సమర్పిస్తున్నారు. చిదంబరం బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. కేంద్ర …

పార్లమెంటుకు చేరుకున్న ఆర్థికమంత్రి చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం పార్లమెంటు భవనానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారరు.

బాబ్లీపై రాష్ట్రానికి ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలో రాష్ట్రానికి ఎదురుదెబ్బ తగిలింది.బాబ్లీ ప్రాజెక్టును తొలగించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మహారాష్ట్ర వాటా కింద నీటిని వాడుకునేందుకు పర్యవేక్షక కమిటీని …

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు లాభం పొందాయి.