జాతీయం

బాబ్లీప్రాజెక్టుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ: వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన నిజదావాతో పాటు ఎంపీ మధుయాస్కీగౌడ్‌, తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, …

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

19 మంది మృతి.. పలువురికి గాయాలు కోల్‌కతా, ఫిబ్రవరి 27 (జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మ రణం …

అగస్టాపై పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : అగస్టా హెలికాప్టర్‌ల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం …

తెలంగాణ మీరు ఇవ్వకపోతే మేం ఇస్తాం : రాజ్‌నాథ్‌సింగ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం ఇవ్వకపోతే 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్‌డీఏ ఇస్తుందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ …

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయం …

రాజీనామా చేసిన ఎంపీలు పార్లమెంట్‌కు ఎలా వెళ్తారు?

అధిష్టానమే కాదు మీరు మోసం చేస్తున్నరు ఉత్తుత్తి మాటలను ప్రజలు గమనిస్తున్నరు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు.. కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తోందని …

రూపాయి బలోపేతానికి చిదంబరం మార్క్‌ కసరత్తు

ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టిన విత్త మంత్రి సబ్సిడీలపై కోత.. వృద్ధి రేటు ఆరు లోపే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : రూపాయి బలోపేతానికి …

అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన మమత

కోల్‌కతా : కోల్‌కతా సూర్యసేన్‌ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను …

లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన చిదంబరం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబంర బుధవారం లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. ద్రవ్యోల్బణం 6.6 నుంచి 6.2 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్లు …

కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయమేది : నామా

గల్ఫ్‌ బాధితుల సమస్యల పరిష్కారంలో.. న్యూఢిల్లీ : ఉద్యోగాల పేరిట నకిలీ సంస్థలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. …