మహబూబ్ నగర్

మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు కలెక్టర్ తో చర్చలకు హాజరు కావాలి.

అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు26(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కళాశాల భూ నిర్వాసితులతో చర్చించేందుకు ఈనెల 27 శనివారం మధ్యాహ్నం …

మన హక్కుల్ని మనం కాపాడుకుంటూనే,ఎదుటివారి హక్కుల్ని కాపాడడమే చట్టం

  నాగర్ కర్నూల్ రూరల్ ఆగస్టు 26(జనంసాక్షి) చట్టం అంటే మన హక్కులను మనం కాపాడుకుంటూనే,ఎదుటివారి హక్కుల్ని భంగం కల్పించకుండా ఉండడమే చట్టం అని నాగర్ కర్నూల్ …

మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు కలెక్టర్ తో చర్చలకు హాజరు కావాలి.

అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు26(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కళాశాల భూ నిర్వాసితులతో చర్చించేందుకు ఈనెల 27 శనివారం మధ్యాహ్నం …

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్.

పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు26(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా పారిశ్రామికరంగంలో అభివద్ధి చెందడానికి అధికారులంతా సమన్వయంతో సహకరించాలని జిల్లా …

పాల్వాయిలో మదర్ థెరీసా జయంతి

మల్దకల్ ఆగస్టు 26 (జనంసాక్షి) మానవతా వాది ప్రేమామూర్తి మదర్ థెరీసా 112 వ జయంతి శుక్రవారం  వన్ ఫర్ వన్ స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో పాలవాయి గ్రామంలో …

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి న్యూస్

-ముఖ్యమంత్రి కేసీఆర్,అల్లం నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన జర్నలిస్టులు. -సుప్రీంకోర్టు తీర్పు జర్నలిస్టు సమాజానికి శుభ పరిణామం. – సుధీర్గ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యకు …

పాల్వాయిలో మదర్ థెరీసా జయంతి

మల్దకల్ ఆగస్టు 26 (జనంసాక్షి) మానవతా వాది ప్రేమామూర్తి మదర్ థెరీసా 112 వ జయంతి శుక్రవారం  వన్ ఫర్ వన్ స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో పాలవాయి గ్రామంలో …

విద్యాభివృద్ధి లో స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయం

 దాతల అందించే సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలీ; ఎస్సై సాయి ప్రశాంత్ కోదాడ టౌన్ ఆగస్టు 26 ( జనంసాక్షి ) విద్యాభివృద్ధి లో స్వర్ణ భారతి ట్రస్ట్ …

ఈ కేవైసీ ఈనెల 31లోగా చేయించుకోవాలి

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్ మల్దకల్ ఆగస్టు26 (జనంసాక్షి) మండల పరిధిలోని చర్ల గార్లపాడు  గ్రామంలోని పంటలు నమోదు కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ …

ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్

అయిజ,ఆగస్టు 26 (జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ, సూచన మేరకు మరియు జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి, సూచన …