మహబూబ్ నగర్

అత్యాచారాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి-నిందితులను కఠినంగా శిక్షించాలి

  -ఐద్వా సంఘం జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్24(జనంసాక్షి) మహిళపై అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం …

వనపర్తి పల్లెనిద్రలు చారిత్రాత్మకం కావాలి

ప్రజా సమస్యల పరిష్కారంలో ఇతరులకు ఆదర్శం కావాలి ప్రజల భాగస్వామ్యం పెంచడం, వారి సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్రలు గత ఎనిమిదేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాను …

: మాచుపల్లి గ్రామంలో ఘనంగా జరుపుకున్న బోనాల పండుగ

కోడేరు జనం సాక్షి ఆగస్టు 24 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని మాచుపల్లి  గ్రామ పోచమ్మ అమ్మవారి బోనాలను ఘనంగా …

రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామసభలు ఏకగ్రీవ తీర్మానం. కోడేరు (

 (జనం సాక్షి) ఆగస్టు 24 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలో గల 22 గ్రామపంచాయతీలలో పెద్ద గ్రామమైన రాజాపూర్ గ్రామాన్ని …

అక్రమ అరెస్ట్ లను ఖండించిన సిపిఎం కోడేరు

జనం సాక్షి ఆగస్టు 24 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల సిపిఎం మండల కార్యదర్శి పీ నర్సింహ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గ …

అక్రమ అరెస్ట్ లను ఖండించిన సిపిఎం కోడేరు

జనం సాక్షి ఆగస్టు 24 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల సిపిఎం మండల కార్యదర్శి పీ నర్సింహ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గ …

మారేడుగులో కాంగ్రెస్ పార్టీ నుండి బహుజన సమాజ్ పార్టీలో చేరిన యువకులు

అచ్చంపేట ఆర్సి ఆగస్టు 24 జనం సాక్షి న్యూస్ ; నియోజకవర్గ పరిధిలోని పదర మండలం మారడుగు గ్రామంలో 20 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుండి …

ప్రతి పంటల వివరాలు నమోదు చేయాలి

రాజోలి 24 ఆగస్టు (జనం సాక్షి) రైతులు సాగు చేస్తున్న ప్రతి పంటను తప్పనిసరిగా నమోదు చేయాలని వ్యవసాయ సహాయ సంచాలకులు సక్రియం నాయక్ అన్నారు.మండలంలో తుమ్మిళ్ల,మన్ …

వనపర్తి జిల్లాలో 4.40 మీటర్ల లోతున భూగర్భజలాలు

ఆగస్టు 24 (జనం సాక్షి):వనపర్తి రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భజలాలు పెరిగిన జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు ఫలితమే పెరిగిన భూగర్భజలాలు దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మలిచాం కేవలం మూడేళ్లలో …

ముందస్తు అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము

— అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు — కలెక్టర్‌ కార్యాలయం ముందు వంటా వార్పు ద్వారా ఉద్యమ కార్యాచరణ చేపడతాం. — సీపిఎం మండల కార్యదర్శి ఎస్‌. మల్లేష్‌. …