బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆర్బీఐ వడ్డీరేట్లలో కోత ప్రభావం వరుసగా మూడోరోజూ మార్కెట్లపై కనిపిస్తోంది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ కూడా ట్రేడింగ్ ను …

పెరిగిన డీజిల్ ధర

డీజిల్ ధర మళ్లీ పెరిగింది. లీటరు డీజిల్‌ ధర యాభై పైసలు పెంచుతూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చమురు సంస్థ ప్రకటించింది. అయితే పెట్రోల్ ధరలో మాత్రం …

టి టిడిపి అధ్యక్షుడిగా మళ్లీ రమణ

విజయవాడ,సెప్టెంబర్‌30(జనంసాక్షి): జాతీయపార్టీగా ప్రకటించుకున్న తెలుగు దేశం పార్టీకి పూర్తిస్థాయి కమిటీలను పార్టీ కేంద్రకమిటీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కేంద్ర కమిటీలోకి తనయుడు లోకేశ్‌ను తీసుకున్నారు. అలాగే …

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు

– సకల చర్యలు తీసుకుంటున్నాం – అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ భరోసా హైదరాబాద్‌,సెప్టెంబర్‌30(జనంసాక్షి): రైతలు ఆత్మహత్యలకు కారణాలు అనేకం ఉన్నాయి, దీనికి ఏ ఒక్కరినో నిందించడం …

పైశాచిక ”ఎన్‌కౌంటర్‌”

– ఈ తెలంగాణ మేం కోరుకోలేదు – ప్రోఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌30(జనంసాక్షి): వామపక్షాలు, ప్రజాసంఘాలపై తెలంగాణ సర్కారు.. నిర్బంధాన్ని ప్రయోగించడంపై ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తీవ్రంగా ఆక్షేపించారు. మనం …

ఎన్‌కౌంటర్‌లు లేని తెలంగాణ కావాలి

– అరెస్టులను ఖండించిన అల్లం నారాయణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌30(జనంసాక్షి): తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఉద్యమకారుల అరెస్టులను ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం …

ఎన్‌కౌంటర్‌లపై కవిత విచారం

వరంగల్‌,సెప్టెంబర్‌30(జనంసాక్షి): వరంగల్‌ ఎన్‌కౌంటర్‌పై తొలిసారిగా అధికారపార్టీ పెదవి విప్పింది. ఈ ఎన్‌కౌంటర్‌  జరగడం దురదృష్టకరమని టిఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు, సిఎం కెసిఆర్‌ తనయ కవిత అన్నారు. …

వరసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్‌ : డిమాండు తగ్గడంతో వరుసగా నాలుగోరోజూ బంగారం ధర తగ్గింది. రూ.175 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,400కు చేరింది. …

రైతుల ఆత్మహత్యలపై పోచారం విచారం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జనంసాక్షి): రైతు సమస్యలపై చర్చ సందర్భంగా వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…. రైతు ఆత్మహత్యల వార్తలు బాధాకరమన్నారు. విత్తు వేశాక వర్షం లేక పంటలు దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్రంలో …

సూటిగా మాట్లాడమనడానికి నువ్వెవరు

– కేటీఆర్‌పై అక్బరుద్దీన్‌ అసహనం హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జనంసాక్షి): రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్‌, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. …