బిజినెస్

కష్టపడి చదువుకున్నాం

ఉపాధ్యాయుడిగా ప్రణబ్‌ పాఠాలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(జనంసాక్షి): గురుపూజోత్సవాన్ని పురస్కరిం చుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉపాధ్యాయుడిగా మారారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 11, 12వ …

ములాయంను బుజ్జగిస్తున్న ఆర్జేడీ

హైదరాబాద్‌  సెప్టెంబర్‌4(జనంసాక్షి): బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటైన జనతాపరివార్‌లో చీలికలు వచ్చి సమాజ్‌వాదీ పార్టీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ములాయం సింగ్‌ ఆధ్వ ర్యంలోని సమాజ్‌వాదీ పార్టీ …

మానవత్వాన్ని చాటుకున్న హరీశ్‌

వలస కూలీ కుటుంబాన్ని ఆదుకున్న మంత్రి హైదరాబాద్‌ సెప్టెంబర్‌4(జనంసాక్షి): పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్‌ కు వచ్చిన పాలమూరు వలస కూలీ చాందిని షఫీ విషాద గాధ మంత్రి …

జిల్లాలో 19 ఉల్లిపాయల విక్రయ కేంద్రాలు

పొన్నూరు టౌన్‌: పెరిగిన ఉల్లిపాయల ధరల నేపథ్యంలో సామాన్యులకు కూడా ఉల్లిని అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలో 19 రాయితీ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర …

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్ల నెగిటివ్ ట్రెండ్ ట్రేడింగ్ పై ప్రభావం చూపుతోంది. దాంతో భారతీయ మార్కెట్లు ఉదయం నుంచే నష్టాల బాట …

కొనసాగుతున్న రైతుల మరణమృదంగం

కరీంనగర్‌ జిల్లాలో మరోఇద్దరు అన్నదాతల ఆత్మహత్య కరీంనగర్‌,సెప్టంబర్‌ 3 (జనంసాక్షి) : జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కాలం కలిసిరాకపోవడం, వేసిన పంటలు విత్తక …

మోదీతో ములాయం మిలాఖత్‌

జనత పరివార్‌ నుంచి వెనక్కు లక్నో, సెప్టంబర్‌ 3 (జనంసాక్షి) :ప్రధాని నరేంద్రమోడితో ములాయం సమావేశంమై వారం రోజులు గడవక ముందే జనతా పరివార్‌ అనూహ్య పరిణామాలు …

కిషన్‌రెడ్డి పాదయాత్ర భగ్నం

అరెస్టు చేసిన పోలీసులు వరంగల్‌,సెప్టెంబర్‌3(జనంసాక్షి): తెలంగాణ బిజెపి అద్యక్షుడు కిషన్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ జిల్లా కంతనపల్లి నుంచి దేవాదుల వరకు పాదయాత్ర చేపట్టిన …

ఈ ఏడాది హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనం

వచ్చే సంవత్సరం ప్రత్యామ్నాయం చూసుకొండి:హైకోర్టు హైదరాబాద్‌,సెప్టెంబర్‌3(జనంసాక్షి): వినాయక నిమజ్జనాలపై సస్పెన్స్‌కు తెరపడింది.ఈ యేడాదికి   హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేసుకోవచ్చిని  హైకోర్టు ఆదేశించింది. వినాయక నిమజ్జనంపై  విచారణ జరిగింది. …

సార్వత్రిక సమ్మె విజయవంతం

స్తంభించిన రవాణా వ్యవస్థ సింగరేణిలో నిలిచిన ఉత్పత్తి హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలుగు రాష్టాల్ల్రో  సమ్మె కారణంగా రవాణా …