జాతీయం

అన్నీ ఫలితాలు ప్రకటించాకే స్పందిస్తాం : వెంకయ్య

న్యూఢిల్లీ : కర్ణాటకలో అన్నీ ఫలితాలు వెల్లడయిన అనంతరమే స్పందిస్తామని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. కర్ణాటక ఫలితాలను చూసి ఉప్పొంగిపోతున్న కాంగ్రెస్‌ ముందస్తు సార్వత్రిక …

రాయచూర్‌లో భాజపా విజయం

బెంగళూరు : రాయచూర్‌ గ్రామీణ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి తిప్పరాజు విజయం సాధించారు.

పనిచేయని మోడీ మంత్రం : సిద్దరామయ్య

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ మంత్రం పనిచేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌నేత సిద్దరామయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రభవం కనిపించిందని ఆయన పేర్కొన్నారు.

నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిక్యంలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ప్రకటించిన ఫలితాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. …

ఎన్నికల ఫల తాలు నిరుత్సాహపరిచాయి: ప్రహ్లాద్‌జోషీ

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు తమకు నిరుత్సాహం కలిగించాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషీ అన్నారు. ఓట్ల చీలికతో కాంగ్రెస్‌ విజయ సాధించిందని ఆయన …

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

జైపూర్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. …

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవిందర్‌పాల్‌ భార్య

న్యూఢిల్లీ:1993 ఢీల్లీ బాంబు పేలుళ్ల కేసులో దేవిందర్‌పాల్‌సింగ్‌ భూల్లార్‌కు మరణ శిక్ష అమలుపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ఆయన భార్యా నవీనీత్‌కౌర్‌ ఆశ్రయించారు. రివ్యూ పిటిషన్‌ పై …

‘ఫ్రమ్‌ ఫ్రేమ్స్‌ టూ ఫేమ్‌’ పుస్తకావిష్కరణ

న్యూఢిల్లీ, ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో కూడిన ‘ఫ్రమ్‌ ఫ్రేమ్స్‌ టూ ఫేమ్‌’ పుస్తకాన్ని బిజెపి సీనియర్‌ నేత వెవకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నేత …

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌ ఉభయ సభలు మంగళవారం వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే బొగ్గు కుంభకోణం వ్యవహారంలో ప్రధాన మంత్రి రాజీనామా చేయాలని విపక్షలు పట్టుబట్టాయి. …

‘తెలుగు వాళ్లందరికీపండుగ రోజు’

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ ఆయన అభిమానులకే కాకుండా తెలుగువాళ్లందరికీ పండుగ రోజు అని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మిపార్వతి అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎన్టీఆర్‌ …