జాతీయం

ఐపీఎల్‌లో ఈనాడు

జైపూర్‌: ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో భాగంగా నేడు జైపూర్‌ వేదికంగా రాజస్థాన్‌ రాయల్స్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది. …

పార్లమెంట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ 9:3 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి …

ప్రధాని రాజీనామాకు విపక్షాల పట్టు

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం వ్యవహారంపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఈ ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రధాని రాజీనామాకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. …

ఎన్టీఆర్‌ది మహోన్నత చరిత్ర : బాలకృష్ణ

న్యూఢిల్లీ: ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పార్లమెంట్‌ ఆవిష్కరించిన నేడు భారత దేశం గర్వించదగ్గ రోజు అని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహౄవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో …

సోనియా గౌర్హాజరవడం తెలుగు జాతిని అవమానిండమే నామా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరుకాకపోవడం తెలుగు జాతిని అవమానించడమేనని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. దేశం గర్వించదగ్గ నేత …

కొనసాగుతున్న వాయిదాల పర్వం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా లోక్‌సభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు బొగ్గు కుంభకోణం వ్యవహారంపై …

రాహుల్‌ గాంధీతో భేటీకానున్న రాష్ట్ర ఎంపీలు

ఢిల్లీ, జనంసాక్షి: ఈ నెల 9న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ కానున్నారు.

కాల్‌ రేట్లు పెంచిన రిలయన్స్‌

ముంబయి, జనంసాక్షి: ముబైల్‌ కాల్‌ రేట్లను పెంచినట్లు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సోమవారం ప్రకటించింది. జీఎన్‌ఎం, సీడీఎంఏ రెండిటిలోనూ రిలయన్స్‌ ప్రి పెయిడ్‌ వినియోగదారులకు ఈ పెరుగుదల వర్తిస్తుంది. …

పార్లమెంట్‌ ఉభయసభలు 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ,జనంసాక్షి: పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్ష సభ్యలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి సమావేశం కాగానే సభ్యులు బొగ్గుకుంభకోణం వ్యవహారంలో ప్రధాని …

85 లీటర్ల సారా, 4 వేల లీటర్ల బెల్లం వూట ధ్వంసం

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పిడింగొయ్యిలో నాటుసారా తయరీ కేంద్రాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 85 లీటర్ల నాటుసారా , 4 …