జాతీయం

పార్లమెంట్‌లో బల నిరూపణకు సిద్ధం : కమల్‌ నాథ్‌

న్యూఢిల్లీ : డీఎంకే మద్ధతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వ మనుగడపై ఎలాంటి అనుమానాలు లేవని కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో …

పార్లమెంట్‌ తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయి : చిదంబరం

న్యూఢిల్లీ : శ్రీలంకలో తమిళుల అంశంపై పార్లమెంట్‌ తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం వెల్లడించారు. శ్రీలంకలో యుద్ధ నేరాలపై ఐరాస …

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 24 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 12 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

ఈజిప్టుతో ఏడు కీలక ఒప్పందాలపై భారత్‌ సంతకం

న్యూఢిల్లీ : పరస్పర ఆర్థిక బంధాలను బలపరచుకునేందుకు భారత్‌, ఈజిప్టు దేశాలు ఈరోజు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సైబర్‌ సెక్యూరిటీ కూడా వీటిల్లో ఒకటి …

సునీల్‌ మిట్టల్‌కు కోర్టు సమన్లు

ఢిల్లీ : అదనపు స్పెక్ట్రం కేటాయింపుల కేసులో భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, ఎస్సార్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ రవి రుయా, టెలికాం మాజీ కార్యదర్శి …

శ్రీలంక తమిళుల సమస్యలపై పార్లమెంటులో తీర్మానం

న్యూఢిల్లీ : శ్రీలంక తమిళుల అంశంపై పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐరాస మానవ హక్కుల సమావేశంలో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న డిమాండుతో డీఎంకే …

కరుణానిధి ప్రకటన ఒక నాటకం

చెన్నై : యూపీఏ నుంచి వైదొలగుతానని కరుణానిధి ప్రకటించడం నాటకమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యాఖ్యానించారు. కరుణానిధి ప్రతిపాదనలను పార్లమెంటులో ఆమోదించడం వల్ల ప్రయోజనం లేదని ఆమె …

ఏసీబీకి చిక్కిన ఉప ఖజానా శాఖ అధికారి

తిరుపతి : ఫించన్‌దారుని నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటూ తిరుపతి ఉప ఖజానా శాఖ ఏసీబీకి చిక్కాడు. ఉప ఖజానా కార్యాలయం సీనియర్‌ అకౌంటెంట్‌ క్రాంతికుమార్‌ …

ఏసీబీకి చిక్కిన ఉప ఖజానా శాఖ అధికారి

తిరుపతి : ఫించన్‌దారుని నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ తిరుపతి ఉపఖజానా శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఉప ఖజానా కార్యాలయం సీనియర్‌ అకౌంటెంట్‌ క్రాంతికుమార్‌ …

కీలక సమాచారం అందిస్తే రూ. 10 లక్షల రివార్డు : ఎన్‌ఐఏ

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక సమాచారం తెలిపిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ నగదు రివార్డును ప్రకటించింది. కీలక సమాచారం అందించిన …