జాతీయం

కేసు పురోగతిలో ఉంది నిందితుల్ని పట్టుకుంటాం : సబిత

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(టన్శసలక్ఞ్ష): దిల్‌సుక్‌నగర్‌ జంట బాంబుపేలుళ్ల ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమం హహ్యంది. ఓ వైపు నిందితలను పట్టుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు నిఘాను తీవ్రం చేసింది. అలాగే భవిష్యత్‌ఓల …

cm kirankumar

సార్‌ .. ఐదు సంవత్సరాల క్రితం పరిహారానికే ఇంకా దిక్కులేదు.. ఎందుకైనా మంచిది దిల్‌సుఖ్‌నగర్‌ బాధితులకు పది సంవత్సరాల తర్వాత పరిహారం చెల్లిస్తామని ముందే ప్రకటిద్దామా ?

బీహార్‌ పోలీసుల అదుపులో హైదరాబాదీ, సోమాలియా దేశస్తుడు

శ్రీదిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల నిందితులుగా అనుమానం హైదరాబాద్‌, (జనంసాక్షి) : హైదరాబాద్‌ బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. భారత్‌ నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో …

బాధితులకు అండగా నిలుద్దాం : కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలుద్దామని కేసీఆర్‌ కోరారు. బాంబు దాడిలో గాయపడి …

స్వీయ చెరవీడిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌

మాలే, (జనంసాక్షి) : మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ స్వీయ నిర్బంధం నుంచి శనివారం బయటకు వచ్చారు. తనను అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో నషీద్‌ ఈనెల …

స్వల్ప ఘటనలు మినహా.. నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికలు ప్రశాంతం

తుపాకీ నీడన పోలింగ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : ఈశాన్య రాష్టాల్రైన నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఓటు …

నేడు నగరానికి ప్రధాని, సోనియా

బాంబు పేలుళ్ల బాధితులకు పరామర్శ హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను …

హైదరాబాద్‌ పేలుళ్ల వెనుక పాక్‌ హస్తం : అద్వానీ

ముంబయి : హైదరాబాద్‌లోని జరిగిన బాంబు పేలుళ్ల వెనకు పాక్‌ హస్తముందని భాజపా అగ్రనేత అద్వానీ ఆరోపించారు. దేశంలో ఉగ్రవాదాన్ని పాక్‌ ప్రోత్సాహిస్తోందని ఆయన అన్నారు. ప్రత్యక్షయుద్దంతో …

మక్బూల్‌ను ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరంలోని తీహార్‌ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది మక్బూల్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లపై అతన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్‌ఐఏ అధికారులు …

దేశ సమగ్రతకు విఘాతం కల్గిస్తే ఊరుకోం గులాంనబీ ఆజాద్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి): గత రాత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన బాంబ్‌ పేలుళ్ల సంఘటన వెనుక ఎంత పెద్ద ఉగ్రవాదులున్నప్పటికి వదిలే ప్రసక్తేలేదని కేంద్ర …