జాతీయం

కన్నుల పండువగా ఆస్కార్‌ లైఫ్‌ఆఫ్‌పైకి అవార్డుల పంట

ఉత్తమ చిత్రంగా ఆర్గో లాస్‌ఏంజిల్స్‌, ఫిబ్రవరి 25: ప్రపంచ సినిమా వేడుకలు అట్టహాసంగా ముగి శాయి. ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా సాగింది. భారతీయత నేపథ్యంలో …

నేడు సభలో కేంద్ర రైల్వే బడ్జెట్‌ బాదుడు బరాబర్‌

కేటాయింపులే అనుమానం న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పవన్‌ కుమార్‌ బన్సల్‌ తొలిసారిగా మంగళవారం రైల్వే బడ్జెట్‌ ప్రవేశ పెట్టబోతున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తరవాత ఇప్పుడు …

అగస్టా స్కాంలో త్యాగి సహా పదకొండు మందిపై సీబీఐ ప్రాథమిక నేరారోపణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : అగస్టా హెలిక్యాప్టర్ల కుంభకోణంలో సీబీఐ మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్పీ త్యాగి సహా పదకొందు మందిపై ప్రాథమిక నేరారోపణ …

మాఘ పౌర్ణమి రోజున పోటెత్తిన కుంభమేళ

అలహాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి): మాఘపౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారంనాడు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు త్రివేణి …

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జై తెలంగాణ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 25(జనంసాక్షి) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదమే గెలిచింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. మెదక్‌, ఆదిలాబాద్‌, నిజమాబాద్‌, కరీంనగర్‌ శాసన …

బెయిల్‌ కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బెయిల్‌కుంభకోణం కేసులో 8 మంది నిందితుల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏసీబీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి …

ఢిల్లీలో భర్త ఎదుటే భార్య కాల్చివేత

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సరయి కలేఖాన్‌ ప్రాంతంలో భర్త ఎదుటే ఓ మహిళ (25)ను దుండగుడు కాల్చిచంపాడు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి …

ఇండియా గేట్‌ పేల్చేస్తాం

బెదిరింపు కాల్‌తో ఢిల్లీలో కలకలం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్‌ ఢిల్లీలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ముష్కరులు …

నన్ను ఉరితీయండి

– క్షమాభిక్ష అభ్యర్థించొద్దు – బహిరంగ లేఖ రాసిన బియాంత్‌సింగ్‌ హంతకుడు పాటియాలా, (జనంసాక్షి) : పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్‌ హత్యకేసులో నిందితుడు బల్వంత్‌ సింగ్‌ …

కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసిన శాంసంగ్‌

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీదారు శాంసంగ్‌ మార్కెట్‌లోకి ఎనిమిది అంగుళాల గెలిక్సీ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌ 4.1 (జెల్లీబీన్స్‌)తో నడిచే ఈ టాబ్లెట్‌ పీసీ …