జాతీయం

పేలుళ్ల మృతులకు పార్లమెంట్‌ సంతాపం

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనను పార్లమెంట్‌ ఉభయసభలు ఖండించాయి. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభ: కాగానే రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ మృతుల కుటుంబాలకు …

పేలుళ్ల ఘటనను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం : వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. ఈరోజు పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు చేసి పేలుళ్ల …

పార్లమెంట్‌లో టీ కాంగ్రెస్‌ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు తొలి రోజే తెలంగాణ సెగ తగిలింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ …

అడ్డంకులు, అవాంతరాలు మనకు కొత్తకాదు

ఏకీరాస్తా సడక్‌బంద్‌ టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (జనంసాక్షి):ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు కల్పించినా ‘సడక్‌బంద్‌’ కార్యక్రమం నిర్వహించి తీరతామని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ …

సభసాగేందుకు సహకరించండి

నిర్మాణాత్మక సూచనల్విండి : ప్రధాని న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి):పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింస్త్ర విజ్ఞప్తి చేశారు. …

పారదర్శకతకు కట్టుబడి ఉన్నాం

పేదల కోసమే నగదు బదిలీ మహిళా భద్రతకు రాజీలేదు ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన ప్రణబ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి): అన్ని సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం పారదర్శకతకు …

ఒత్తిళ్లు ఉన్నా పోరాటం కొనసాగిస్తాం : టీ కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ : తమ పై ఒత్తిళ్లు ఉన్నా తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పేర్కొన్నారు. ఈరోజు పార్లమెంటు సెంట్రల్‌ హాలులో అందరికీ అర్థమయ్యేలా …

నోయిడా హింసాత్మక ఘటనలకు బాధ్యులైన 65 మంది అరెస్టు

న్యూఢిల్లీ : ట్రేడ్‌ యూనియన్ల సార్వత్రిక సమ్మె నేపథ్యంలో మొదటిరోజు నొయిడాలో జరిగిన హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా 65 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయాల మీద …

ఆస్తుల అటాచ్‌మెంట్‌పై విచారణ మార్చి 18న

ఢిల్లీ : రాంకీ, జగతి పబ్లికేషన్‌స కేసులో ఈడీ నోటీసుపై న్యాయప్రాధికార సంస్థ మార్చి 18న విచారణ జరపనుంది. రాంకీ, జగతి కేసులో రూ. 143.7 కోట్ల …

ఢిల్లీలో మరో రెండు స్వైన్‌ ప్లూ మరణాలు

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో మరో రెండు స్వైన్‌ప్లూ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం మరణాల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు 510 మందికి  స్వైన్‌ప్లూ పరీక్షలు …