జాతీయం
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన వామపక్షాలు
ఢిల్లీ: ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేస్తున్న ప్రసంగాన్ని వామపక్షాలు బహిష్కరించాయి. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో వామపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబయి: స్టాక్మార్కెట్లు ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లకు పైగా నష్టపోయాయి.
నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ
న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు దేశ రాజధానిలో నేడు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు సమాచారం తెలిసింది.
తాజావార్తలు
- భూపాలపల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ
- మూసీ పరివాహ ప్రాంతాల్లో అధికారుల సర్వే
- రాత్రికి రాత్రే అనర్హులకు రేషన్ షాపుల కేటాయింపు
- తెలంగాణ వ్యవసాయ రంగానికి సువర్ణ అధ్యాయం
- భూపాలపల్లిలో కూల్చివేతలు షురూ..!
- డీఎస్సీ ఫలితాలపై సస్పెన్స్
- యాదగిరిగుట్ట ప్రసాదాలపై అప్రమత్తం
- సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలనకు ధన్యవాదాలు
- గ్రామ పంచాయతీల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు
- రాబోయే 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు
- మరిన్ని వార్తలు