బిజినెస్

యుద్ధ వీరులకు మోదీ ఘన నివాళి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌22(జనంసాక్షి): దిల్లీలోని అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద అమరవీరులకు ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య 1965లో జరిగిన యుద్ధంలో అమరులైన జవానులకు ప్రధాని మోదీ అంజలి …

డబుల్‌ బెడ్‌రూంలు భేష్‌

– గవర్నర్‌ కితాబు హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(జనంసాక్షి): పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తోన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం బాగుందని గవర్నర్‌ నరసింహన్‌ కొనియాడారు. సికింద్రాబాద్‌ బోయగూడలోని …

నెత్తుటి బాకీ తీర్చుకుంటాం

– తాడ్వాయి ఎన్‌కౌంటర్‌ భూటకం – మంచినీటి కోసం వెళ్లిన శృతి,సాగర్‌లను పట్టుకుని కాల్చి చంపారు – టీఆర్‌ఎస్‌ మంత్రులు నాయకులదే బాధ్యత – కేకేడబ్ల్యూ కార్యదర్శి …

విద్యుత్‌ శాఖలో కొలువుల జాతర

– 422 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ – పైరవీలకు తావులేదు – మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణలో ఉద్యోగాల నియమాక పరీక్షలలో, తుది ఎంపిక …

హాస్టళ్ల వసతుల కల్పనకు 100 కోట్లు

– కడియం హైదరాబాద్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణలోని హాస్టల్స్‌ వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. తెలంగాణలోని హాస్టల్స్‌ వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా …

యూపీలో కాంగ్రెస్‌ పునర్నిర్మాణం

– ఆపిల్‌ ఆదర్శం – రాహుల్‌ లక్నో,సెప్టెంబర్‌21(జనంసాక్షి): ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని కార్యకర్తలే పునర్నిర్మించాలని యాపిల్‌ సంస్థను స్టీవ్‌ జాబ్స్‌ మలచినంతగా కార్యకర్తలు పార్టీ కోసం …

తెలంగాణ డీజీపీగా ఏకే ఖాన్‌ ?

– బరిలో ఐదుగురు హైదరాబాద్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణకు పూర్తిస్థాయి డిజిపి నిమామకం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త డీజీపీ నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డీజీపీ …

రైతులకు నష్టం చేస్తే సహించం

– సొనియా – మేడ్‌ ఇన్‌ ఇండియా కాదు టేక్‌ ఇన్‌ ఇండియా : రాహుల్‌ న్యూఢిల్లీ  సెప్టంబర్‌ 20(జనంసాక్షి): భూసేకరణ ఆర్డినెన్స్‌ వ్యతిరేకంగా రైతులు జరిపిన …

జగ్‌మోహన్‌ దాల్మియా కన్నుమూత

దిల్లీ  సెప్టంబర్‌ 20(జనంసాక్షి): బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియా కన్నుమూశారు. కోల్‌కతాలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. తీవ్రమైన ఛాతినొప్పితో …

వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా 28న చలో అసెంబ్లీ

హైదరాబాద్‌,సెప్టంబర్‌ 20(జనంసాక్షి): వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు నిర సనగా ఈనెల 28న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టా లని ప్రజా పౌర సంఘాలు నిర్ణయించాయి. అత్యంత పాశ వికమైన …