జాతీయం

కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయంపైగా సోనియా హర్షం

న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. సమష్టికృషితోనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేదీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే …

వందకు పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారం దిశగాసాగుతోంది. 104 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 16 చోట్ల అధిక్యంలో …

సొరబ్‌లో మధు బంగారప్ప విజయం

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో సొరబ్‌ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు  బంగారప్ప (జేడీఎస్‌) విజయం సాధించారు. ఆయన తన సోదరుడు కుమార …

85 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం ఆ పార్టీ 85 స్థానాల్లో విజయం సాధించింది. మరో 32 …

స్వచ్ఛమైన పాలనను అందిస్తాం : సిద్దరామయ్య

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌ సారధ్యంలో ఏర్పడే ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనను అందిస్తుందని కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య అన్నారు. ముఖ్యమంత్రి నియామకం అధిష్ఠానం చూసుకుంటుందని దీనికి వారం …

ఉప ముఖ్యమంత్రి అంశోక్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి, భాజపా అభ్యర్థి అశోక్‌ విజయం సాధించారు. ఆయన పద్మనాభనగర్‌ స్థానం నుంచి పోటీ చేశారు.

సిద్దరామయ్య విజయం

వరుణ : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన 18,500 ఓట్ల తేడాతో తన సమీపప్రత్యర్థిపై విజయం …

17 స్థానాల్లో జేడీ (ఎస్‌) విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జేడీ (ఎస్‌) 17 స్థానాల్లో విజయం సాధించింది. మరో 28 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు …

బీపేపీ పార్లమెంట్‌ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీజేపీ పార్లమెంట్‌ బోర్డు సమావేశంలో కానుంది. సమావేశంలో కర్ణాటకలో బీజేపీ ఓటమిపై చర్చించనున్నారు.

వెనుకంజలో కర్ణాటక పీసీసీ అధినేత

బెంగళూరు : కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర వెనుకంజలో ఉన్నారు. కొరాటగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఈ స్థానంలో జేడీ (ఎస్‌) అభ్యర్థి సుధాకర్‌ …