జాతీయం

అధిష్ఠానమే ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తుంది

సిద్దరామయ్య బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే అధిష్ఠానమే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత సిద్దరామయ్య అన్నారు. ఈ …

మధ్యాహ్నం 12 గంటల వరకు 19.5 శాతం పోలింగ్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 19.5 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఓటర్లను కత్తులతో బెదిరించిన రౌడీషీటర్లు

బెంగళూరు, జనంసాక్షి: కోలార్‌ నియోజకవర్గంలోని 122వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రౌడీషీటర్లు ఓటర్లను కత్తులతో బెదిరించారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు …

మూడు గంటల్లో 15 శాతం పోలింగ్‌ నమోదు

బెంగళూరు, జనంసాక్షి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొదటి మూడు గంటల్లో 15 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు …

కూడంకుళం అణుకేంద్రంపై సుప్రీం తీర్పు రేపు

న్యూఢిల్లీ : వివాదాస్పద కూడంకుళం అణువిద్యుత్కేంద్రంపై సుప్రీంకోర్టు తీర్పు సోమవారం వెలువడనుంది. న్యాయమూర్తులు కెఎస్‌ రాధాకృష్ణన్‌ , దీపక్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం మూడు నెలల పాటు జరిగిన …

ఓటు హక్కు వినియోగించుకున్న కర్ణాటక సీఎం

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్‌ హుబ్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఈ ఉదయం ఓటు …

కోలార్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

బెంగళూరు : కర్ణాటకలోని కోలార్‌ నియోజకవర్గంలోని 122వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేకుంది. రౌడీషీటర్లు పోలింగ్‌ కేంద్రం వద్దకు వస్తున్న ఓటర్లను కత్తులతో బెదిరించారు. దీంతో …

ఉదయం 10.30 గంటల వరకు 15 శాతం పోలింగ్‌

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు …

ఈ సారి కాంగ్రెస్‌దే విజయం

-కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ బెంగళూరు : ఐదేళ్లుగా భాజపా అవినీతితో కర్ణాటక ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ అన్నారు. బెంగళూరులోని ఓ పోలింగ్‌ కేంద్రంలో …

మలేషియాలో సాఫీగా సాగుతున్న పోలింగ్‌

కౌలాలంపూర్‌ : మలేషియా దేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పుతాయని భావిస్తున్న ఎన్నికలకు ఈరోజు పోలింగ్‌ జరుగుతోంది. దాదాపు 56 ఏళ్లుగా అక్కడ అధికారంలో ఉన్న కీలక …