జాతీయం

కూడంకుళం అణుకేంద్రంపై నేడు సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ : వివాదాస్పద కూడంకుళం అణువిద్యుత్కేంద్రంపై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెలువడనుంది. న్యాయమూర్తులు కెఎన్‌ రాధాకృష్ణన్‌, దీపక్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం మూడు నెలల పాటు జరిగిన సుదీర్ఘ …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 7 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై

ముంబై, జనంసాక్షి: ఐపీఎల్‌ -6లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోటీ పడుతున్నారు. టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ …

స్పీకర్‌ను కలవనున్న టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహ ఆవిష్కరణకు తమ పార్టీ అధినేత చంద్రబాబుకు లోక్‌సభ స్పీకర్‌ నుంచి ఆహ్వానం అందకపోవడం పట్ల టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం …

టాన్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మొంబై ఇండియన్స్‌

ముంబయి : ఐపీఎల్‌-6లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాన్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ జట్లు …

సజ్జన్‌కుమార్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌ న్యాయస్థానం నిర్ధోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాని నివాసం ముట్టడికి బయటుదేరిన …

ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు

బెంగళూరు : కర్ణాటక విధానసభకు జరుగుతున్న ఎన్నికల్లో పలుచోట్ల ఓటర్ల జాబితాలో అనేకమంది పేర్లు లేకపోవడం గందరగోళానికి దారి తీసింది. బెంగళూరు నగరంలోని అనేక బూత్‌లో ఓటువేసేందుకు …

షిర్డి సంస్థాన్‌కు నూతన ట్రస్టు ఏర్పాటు చేయండి

ముంబయి : సాయినాధుని సన్నిధానమైన షిర్డి సాయి సంస్థాన్‌ పాలనా వ్యవహరాలు నిర్వహించేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేయాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. 2012 …

లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్న తెదేపా ఎంపీల బృందం

న్యూఢిల్లీ : రేపు ఉదయం 11.30కు లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌తో నామా నాగేశ్వరరావు సారధ్యంలోని తెలుగుదేశం ఎంపీల బృందం సమావేశం కానుంది. పార్లమెంటు ప్రారగణంలో ఏర్పాటు చేయనున్న …

కోలార్‌లో ఘర్షణలు

కోలార్‌ : కర్ణాటకలోని కోలార్‌లో పోలింగ్‌ సందర్భంగా కాంగ్రెస్‌ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి వర్గీయులు ఘర్షణకుదిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.