జాతీయం

పర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారిస్తాం : సుప్రీం

న్యూఢిల్లీ : పర్యావరణ  అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారణ చేపడతామని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై హైకోర్టులో ఉన్న పిటిషన్లను బదిలీ …

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి :రైల్వేబడ్జెట్‌ కారణంగా నిన్న నష్టాల బాట పట్టిన సెక్సెక్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. బీఎన్‌ఈ సెన్సెక్స్‌ ఆరంభ ట్రేడింగ్‌లో 79 పాయింట్లు లాభపడింది. నేషనల్‌ స్టాక్‌ …

సుప్రీంలో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నిమ్మగడ్డ

న్యూఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో బెయిల్‌ కోసం పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ సుప్రీంకోర్టులో బుధవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి :నిన్న నష్టాలతో ట్రేడ్‌ అయిన స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఆరంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 69 పాయింట్లకుపై లాభపడింది. నిఫ్టీ 19 పాయింట్లకు …

విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్‌ప్రెస్‌

న్యూఢిల్లీ : విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్‌ప్రెస్‌ పేరిట కొత్త రైలు పట్టాలెక్కబోతుంది. ఈ విషయాన్ని రైల్వేమంత్రి రైల్వేమంత్రి రైల్వేబడ్జెట్‌లో ప్రకటించారు. ” విద్యా విహారయాత్రలకు అనువుగా …

తెలంగాణను ఇంకెన్నాళ్లు సాగదీస్తారు?

యూపీఏ సమావేశంలో పవార్‌, అజిత్‌ బడ్జెట్‌ సమావేశాల తర్వాత నిర్ణయం : ప్రధాని న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని ఇంకెన్నాళ్లు …

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ షో స్టాపర్‌గా కరీనాకపూర్‌

ముంబయి : మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ 2013లో ప్రముఖ బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ర్యాంవ్‌పై నడవనున్నారు. డిజైనర్‌ నమ్రతా  జోషిపురా …

కాశ్మీర్‌లో 17 గురు పంచ్‌ల రాజీనామా

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో జనవరి 31 వరకు పంచ్‌, సర్పంచ్‌ హోదాల్లో ఉన్న మొత్తం 17 గురు రాజీనామా చేశారని ప్రభుత్వం లోక్‌సభలో పేర్కొంది.గత జనవరిలో రాష్ట్రంలోని …

ఈ బడ్జెట్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే : తెదేపా

న్యూఢిల్లీ : ఇప్పటికే పనులు నడుస్తున్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని తెలుగుదేశం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బన్సల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన …

లోక్‌సభ వాయిదా

ఢిల్లీ : రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగలడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. మంత్రి ప్రసంగానికి విపక్షాలు పదే పదే అడ్డుతగలడంతో స్పీకర్‌ సభను …