జాతీయం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌

చెన్నై, జనంసాక్షి: ఐపీఎల్‌ -6 భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన చెన్నై …

కోటిరూపాయల రియాల్టీ షో విజేత.. పోర్టర్‌ భార్య

తిరుపవనంతరం, జనంసాక్షి: 38 ఏళ్ల సమాజా రాజన్‌ కష్టాలన్నీ ఒక్కరాత్రితో తీరిపోయాయి. ఊహించని రీతిలో 15 ప్రశ్నలు ఏకబిగిన సరైన సమాధానాలు చెప్పేసిన ఈ గ్రాడ్యుయేట్‌ కోటిరూపాయల …

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచిదన్న సల్మాన్‌ ఖుర్షీద్‌

ఢిల్లీ : సరబ్‌జిత్‌ మరణం భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచిందని భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. హైసెక్యూరిటీ జైలులో …

లోక్‌సభ అరగంట వాయిదా వేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి:  లోక్‌సభ అరగంట వాయిదా పడింది. సరబ్‌జిత్‌ హత్య వ్యవహారంపై నినాదాలు చేయడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను అరగంట వాయిదా వేశారు.

ఏ విషయంలోనైనా ఒకరిద్దరు విభేదిస్తూనే ఉంటారు: కొండ్రు

హైదరాబాద్‌ : బంగారు తల్లి పథకంపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారని, ఏ విషయంలోనైనా ఒకరిద్దరు మంత్రులు విభేదిస్తూనే ఉంటారని కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. బయ్యారం …

సరబ్‌జిత్‌ మరణంపై విపక్షాల ఆందోళన: సభ వాయిదా

ఢిల్లీ : సరబ్‌జిత్‌ మరణంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దాంతో సభ అరగంటపాటు వాయిదా పడింది.

కర్ణాటకలో నేడు సోనియా ఎన్నికల ప్రచారం

ఢిల్లీ : పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న నేపధ్యంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం వూపందుకుంది. కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ నేడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బెంగళూరు, …

సరబ్‌ది ఉద్దేశపూర్వహ హత్య: మనీష్‌తివారి

ఢిల్లీ, జనంసాక్షి: సరబ్‌జిత్‌ ఉద్దేశపూర్వకంగానే కుట్రపన్ని హత్య చేసినట్లు పరిగణిస్తామని కేంద్ర మంత్రి మనీష్‌తివారి అన్నారు. సరబ్‌ వ్యవహారంపై పాక్‌ ప్రధానితో 15 నెలల క్రితమే భారత …

సరబ్‌జిత్‌ను పాకిస్థాన్‌ ప్రభుత్వం హత్యచేసింది: సోదరి దల్బీర్‌సింగ్‌

ఢిల్లీ : సరబ్‌జిత్‌ను పాకిస్థాన్‌ ప్రభుత్వం హత్య చేసిందని ఆయన సోదరి దల్బీర్‌సింగ్‌ అరోపించారు. ఆయన మృతి తమ కుటుంబానికి తీరని లోటని ఆమె పేర్కొన్నారు. నిర్దోషికి …

శవాన్ని అప్పగించేందుకు పాక్‌ అంగీకారం

ఢిల్లీ, జనంసాక్షి:  సరబ్‌జిత్‌సింగ్‌ మృతదేహాన్ని భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్‌ అంగీకరించింది. పోస్ట్‌మార్టం అనంతరం భారత హైకమిషనర్‌ కార్యలయానికి సరబ్‌ జిత్‌ మృతదేహాన్ని అంగీకరించినట్లు సమాచారం.