జాతీయం
లోక్సభ అరగంట వాయిదా వేసిన స్పీకర్
న్యూఢిల్లీ, జనంసాక్షి: లోక్సభ అరగంట వాయిదా పడింది. సరబ్జిత్ హత్య వ్యవహారంపై నినాదాలు చేయడంతో స్పీకర్ మీరాకుమార్ సభను అరగంట వాయిదా వేశారు.
సరబ్జిత్ మరణంపై విపక్షాల ఆందోళన: సభ వాయిదా
ఢిల్లీ : సరబ్జిత్ మరణంపై లోక్సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దాంతో సభ అరగంటపాటు వాయిదా పడింది.
శవాన్ని అప్పగించేందుకు పాక్ అంగీకారం
ఢిల్లీ, జనంసాక్షి: సరబ్జిత్సింగ్ మృతదేహాన్ని భారత్కు అప్పగించేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. పోస్ట్మార్టం అనంతరం భారత హైకమిషనర్ కార్యలయానికి సరబ్ జిత్ మృతదేహాన్ని అంగీకరించినట్లు సమాచారం.
తాజావార్తలు
- ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
- నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉదయనిధి స్టాలిన్
- రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
- తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు
- నేపాల్ లో విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు
- తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
- అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి
- నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం
- తెలంగాణ భవన్కు హైడ్రా బాధిత కుటుంబాలు
- నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
- మరిన్ని వార్తలు